ఇండియా పేరు మార్పుపై కీలక తీర్పు కేంద్రాన్ని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
ఇండియా అనే పదాన్ని రాజ్యాంగంలో “భారత్” లేదా “హిందూస్థాన్”తో భర్తీ చేయాలన్న అంశంపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ హైకోర్టు, 2020లో సుప్రీంకోర్టు ఈ అంశంపై ఇచ్చిన ఆదేశాలను పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని...
బెట్టింగ్ యాప్స్ కేసులో పోలీసుల దూకుడు.. పరారీలో ఆ ఇద్దరు..
డబ్బుల కోసం ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి, యూత్ ఎమోషన్స్తో ఆడుకుని, వాళ్ల జీవితాలు నాశనం అయ్యేలా చేసిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై పోలీసులు పంజా విసురుతున్నారు. దీనిలో భాగంగా...
టీటీడీ బోర్డు తరహాలో యాదగిరిగుట్టలో వైటీడీ బోర్డు
టీటీడీ దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందింది. లక్షలాదిమంది భక్తులు దేశ, విదేశాల నుంచి వచ్చినా ఏ ఒక్కరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు....
కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం.. రేషన్ బియ్యం సరఫరాలో నిర్లక్ష్యం: కేటీఆర్ విమర్శ
ఒకసారి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్నారని విమర్శించారు. ముఖ్యంగా, రేషన్ బియ్యం అంశాన్ని ప్రస్తావిస్తూ, సన్న బియ్యం అందిస్తామని...
Sunita Williams: వ్యోమనౌకను భూమిపై ల్యాండ్ చేయకుండా సముద్రంలో దింపడానికి కారణలివే
భారత మూలాలున్న సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చారు. తొమ్మిది నెలల పాటు ISS లో చిక్కుకుపోయిన వీరు,...
ఐపీఎల్ 2025: కెప్టెన్ల వేతన వివరాలు.. రిషభ్ పంత్ టాప్, అజింక్య రహానే లాస్ట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ కోసం 10 ఫ్రాంచైజీలు ఇప్పటికే తమ కెప్టెన్లను ఖరారు చేశాయి. మార్చి 20న ముంబైలోని బీసీసీఐ...
సురక్షితంగా భూమికి తిరిగొచ్చిన సునీతా విలియమ్స్.. వైరల్ గా మారిన ల్యాండింగ్ విజువల్స్
తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో ఉన్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమిపై సురక్షితంగా అడుగుపెట్టారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి మంగళవారం తిరుగుప్రయాణం అయిన వీరు, భారత కాలమానం ప్రకారం బుధవారం...
Investments in AP: వైజాగ్ లో ఏర్పాటు కానున్న లులు మాల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి మరింత పెట్టుబడులు చేకూర్చేందుకు కొత్త దిశగా అడుగులు వేసింది. ఆధునిక మాల్స్ నిర్మాణం ద్వారా పట్టణ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా, విశాఖపట్నం, అమరావతి మరియు తిరుపతిలో లులు...
Micro Retirement: ఇదో కొత్త పోకడ.. 25 నుంచి 30 ఏళ్ల మధ్యనే రిటైర్మెంట్ ప్లాన్ చేస్తున్న యువత
ఈరోజుల్లో నేటి తరం యువత.. జనరేషన్ జి..పారంపర్య విధానాలను పక్కన పెట్టి కొత్త ట్రెండ్ను ప్రారంభిస్తోంది. అదే మైక్రో రిటైర్మెంట్. మైక్రో ఫైనాన్స్ గురించి చాలామందికి తెలుసు, కానీ మైక్రో రిటైర్మెంట్ అంటే...
ఎమర్జెన్సీ మెడిసిన్ గురించి ఎవ్వరికి తెలియని విషయాలు ఇవే..
‘హెల్త్ ఈజ్ వెల్త్’ ఈ మాట ఎవరిని అడిగిన చెబుతారు. హెల్త్ గురించి అవగాహన కల్పిస్తూ మ్యాంగో లైఫ్ యూట్యూబ్ ఛానల్ లో ఎన్నో వీడియోలు ఉన్నాయి. తాజాగా డాక్టర్ రవిరాజా అత్యవసర వైద్యం అంటే ఏంటో...















































