ఈ శ్లోకం చదువుతూ స్నానం చేస్తే.. కుంభమేళలో స్నానం చేసినట్లే..
గోరంట్ల శ్రీవాణి తన యూట్యూబ్ ఛానెల్ Srivani Gorantla’s Devotional Surgeలో డివోషనల్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రాచుర్యం పొందారు. దైవ కార్యాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు చేస్తున్నారు. ఆయా దేవానుదేవతల ప్రాముఖ్యత,...
చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి కేసు: పోలీసుల విచారణలో సంచలన విషయాలు!
చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్...
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెర్రర్..
ఏవియన్ ఇన్ఫ్లుయెంజా.. కోళ్లకు, కోళ్ల ద్వారా మనుషులకు వ్యాపించే ప్రాణాంతకమైన బర్డ్ఫ్లూ వైరస్. తొలిసారిగా ఇండియాలో 2006లో మహారాష్ట్రలోని నవాపూర్ అనే ఊరిలోని పౌల్ట్రీ ఫామ్లో బైటపడింది. అప్పటినుంచి ఏటా దేశంలో బర్డ్ఫ్లూ...
ఫ్రాన్స్ పర్యటన..ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో ట్వీట్స్ ..
మోదీని కలవడం ఆనందంగా ఉందని.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్రమోదీ వెళ్లారు. అక్కడ సమావేశం తర్వాత గూగుల్...
తెలంగాణ రైతుల ఖాతాల్లో జమవుతున్న రైతుభరోసా డబ్బులు..!
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 15వేల రూపాయలు ఇస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికలు ముగియడం..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదయిపోయిందని...
ఈ పప్పులు తరచూ తింటే బొజ్జ కరిగిపోతుందట..
ఊబకాయం కంటే కూడా చాలామందిని వేధించే సమస్య బొజ్జ. ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గకపోగా..చూడటానికి అందవిహీనంగా ఉంటుంది. ఇలాంటివారు ఉలవలు, ఎర్రకందిపప్పు, పెసరపప్పులు తరచూ తింటూ పొట్టలో కొవ్వు కరిగించేసుకోవచ్చని అంటున్నారు....
డిప్యూటీ సీఎం ఆలయాల సందర్శన వెనుక వ్యూహం ఉందా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా నిన్న కేరళ చేరుకున్న పవన్.. మూడు రోజులపాటు కేరళతో...
గుడ్డే కాదు.. గుడ్డు పెంకులు కూడా మంచివేనట..
సాధారణంగా గుడ్డు పెంకులు బయట పడేస్తారు. కానీ కొంతమంది మొక్కలకు ఎరువుగా వేస్తారు. అయితే గుడ్డులోని తెల్లటి భాగం మాత్రమే కాదు, పచ్చసొన చర్మం , జుట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు...
శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే వారికి ఇదో గుడ్ న్యూస్!
హైదరాబాద్ నగరవాసులకు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) చేరుకోవడం కష్టతరంగా మారుతోంది. వ్యక్తిగత వాహనాలు ఉన్నవారు సులభంగా ప్రయాణం చేయగలిగినా, పేద, మధ్య తరగతి ప్రజలు అధిక ఛార్జీలతో ప్రైవేట్...
కమల్ హాసన్కు రాజ్యసభ సీటు..? డీఎంకే గేమ్ప్లాన్ అదేనా?
తమిళనాడులో ఎన్నికలకు మరో రెండేళ్లు ఉండగానే, రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. పొత్తులపై ఇప్పటి నుంచే మంతనాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ను...














































