అమృతం సీరియల్ ఉండ్రాయి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ విషయాలు..
ప్రముఖ ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర ఇప్పటి వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వివరిస్తూ వీడియోలు చేశారు. తాజాగా 90's కిడ్స్ ఫేవరెట్ సీరియల్ అమృతం సీరియల్ గురించి వివరించారు. అందులో ఓ ఎపిసోడ్...
ట్రంప్, మోదీ భేటీ: భారతీయుల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక చర్చలు?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో కీలక సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఒకరినొకరు స్నేహితులుగా సంబోధించే ఈ నేతల భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ట్రంప్ దూకుడుగా...
ఏపీలో గ్రామీణాభివృద్ధికి బూస్ట్! వికసిత్ పంచాయత్ పథకంలో 15 పంచాయతీలు ఎంపిక
ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అనేక పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఊపిరి పోస్తోంది. అలాగే, కొత్త పథకాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా...
కొత్త రేషన్ కార్డుల కోసం ఉత్కంఠ: మీ సేవా కేంద్రాల వద్ద భారీ క్యూ!
ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ‘మీ సేవా’ కేంద్రాల వద్ద ప్రజలు భారీగా ఉన్నారు. కొత్త కార్డుల జారీతో పాటు, పాత కార్డుల్లో మార్పులు, కొత్త...
21,413 పోస్టల్ ఉద్యోగాలు..ఈ ఛాన్స్ మిస్ కావొద్దు!
భారత తపాలా శాఖలో భారీ ఉద్యోగావకాశం!భారత తపాలా శాఖ (India Post) 21,413 గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 1,215, తెలంగాణలో 519...
హోరాహోరీగా ఎమ్మెల్సీ ఎన్నికలు
పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే అత్యంత కీలకమైన ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలే. అందుకే అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. పార్లమెంటు ఎన్నికలలో సత్తాచాటిన బీజేపీకి ఎన్నికలు మరింత...
పెరుగన్నం అంటే ఇష్టం ఉన్నా.. వారు మాత్రం అస్సలు టచ్ చేయకూడదట..
పెరుగు తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.. అయితే చాలామంది ఎన్నికూరలు , పచ్చళ్లు ఉన్నా చివరలో పెరుగన్నం తిననిదే భోజనం చేసినట్లు ఉండదని ఫీలవుతారు. అలాగే మరికొందరు...
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై పునర్విచారించాలని ఆదేశించింది. ఐదు రోజుల్లోనే ఈ సర్వే చేసి.. అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు...
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన లిక్కర్ ధరలు..
ఏపీ, తెలంగాణ మందుబాబులకు షాక్ తగిలింది. లిక్కర్ ధరలు పెంచుతూ ఏపీ ,తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.99కు అమ్మే బ్రాండ్ , బీర్ తప్ప.. మిగిలిన అన్ని కేటగిరీల మద్యం ధరలను...
తిరుమల లడ్డూ వివాదంలో నలుగురు అరెస్ట్..మరిన్ని అరెస్టులకు రెడీ
తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటయి.. కొద్ది రోజులుగా విచారణ కొనసాగుతూ వస్తోంది. కాగా ఈ కేసులో.....













































