చికెన్ ధర పతనం.. అయినా తినేవారు కరువు.. అంతుచిక్కని వైరస్సే కారణమా..?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ప్రియులకు ఇది షాకింగ్ న్యూస్. ఇటీవల కోడి మాంసం ధరలు భారీగా పడిపోతుండటంతో వినియోగదారులు ఇది శుభవార్తగా భావించినా, అసలు కారణం మాత్రం ఆందోళనకరంగా మారింది. పౌల్ట్రీ పరిశ్రమను...
ఆధ్యాత్మికతను పెంపొందించే బెస్ట్ డివోషనల్ సాంగ్స్ ఇవే..
యూట్యూట్ ఎన్నో భక్తి పాటలను, ఫోక్ సాంగ్స్ ని అందించిన విష్ణు ఆడియోస్ అండ్ వీడియోస్ (Vishnu Audios and Videos) ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే 7 వందలకు పైగా వీడియోలను అందించింది...
అక్రమ వలసదారులపై అమెరికా భారీ ఖర్చు ..
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక అక్రమ వలస దారులను తిరిగి వారి స్వస్థలాలకు పంపడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టారు. చొరబాటుదార్లను గుర్తించి ప్రత్యేక విమానాల ద్వారా వారివారి ఇళ్లకు...
ఏపీలో మరో రెండు కొత్త జిల్లాలు రానున్నాయా?
ఏపీలో మరో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయని..దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో.. అవసరం మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ఉంటుందని కూటమి నేతలు...
20 లక్షల ఉద్యోగాల హామీపై కట్టుబడి ఉన్నాం: మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఐటీ రంగం కీలకమని, కేంద్రం సహాయంతో మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఢిల్లీలో కేంద్రమంత్రులతో సమావేశమైన ఆయన, రాష్ట్రంలో స్పీడ్...
తెలంగాణలో రవాణా విప్లవం! ఎలక్ట్రిక్ బస్సులతో పర్యావరణహిత ప్రయాణం
తెలంగాణ రాష్ట్ర రవాణా రంగాన్ని సమూలంగా మార్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వ నూతన విధానాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ...
కిడ్నీలో స్టోన్స్ ఉంటే సర్జరీకి వెళ్లకుండానే ఇలా తగ్గించుకోవచ్చు
కిడ్నీలో రాళ్లు చేరడం వయసుతో పని లేకుండా చాలా మందిని బాధిస్తుంది. బ్లడ్ లో ఎక్కువ క్యాల్షియం ఉండడం లేదు అంటే కాల్షియం, విటమిన్-డి సప్లిమెంట్ ని ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు...
పేపర్ లీకేజీపై విద్యాశాఖ కీలక నిర్ణయం
తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు విద్యాశాఖ పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 21 నుంచి జరగబోతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో పేపర్ లీకేజీలకు తావులేకుండా వీటిని అరికట్టడానికి తొలిసారిగా...
ఢిల్లీ పీఠంపై కేకే సర్వే సంచలనం..
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల సందడి ముగియడంతో ఇక అందరి చూపు కౌంటింగ్ మీదే పడింది. ఫిబ్రవరి 8 న ఢిల్లీ పీఠాన్ని దక్కించుకుందెవరంటూ జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఢిల్లీ రాష్ట్రంలో 70...
నీకోదండం తల్లి.. గాయానికి కుట్లు వేయకుండా. ఫెవిక్విక్ పెడతావా.. ఎక్కడో తెలుసా..?
కర్ణాటకలోని హవేరి జిల్లాలో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. హనగల్ తాలూకాలోని ఆదూర్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఓ నర్స్ గాయం మాన్చేందుకు స్టిచ్లు వేయాల్సిన చోట ఫెవిక్విక్ ఉపయోగించడం తీవ్ర వివాదానికి...














































