కాంగ్రెస్ పై కేసీఆర్ దూకుడు!
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరోసారి రాజకీయ వేడి పెంచారు. జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రంలో భేటీ అయిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై...
గులియన్ బారే సిండ్రోమ్: రాష్ట్రంలో మొదటి కేసు!
దేశంలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా, తెలంగాణలో తొలి జీబీఎస్ కేసు నమోదైంది. హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో, సిద్దిపేటకు చెందిన మహిళ ఈ అరుదైన నరాల...
ముంబై వీధుల్లో బిచ్చగాడి వేషంలో స్టార్ హీరో.. అసలు కారణం ఏంటో తెలుసా?
ప్రజల నడుమ తిరిగి వారి జీవితాలను దగ్గరగా చూసేందుకు రాజులు, మహారాజులు తమ కాలంలో వ్యాపారులు, సామాన్యుల వేషాలు వేసుకుని వీధుల్లో తిరిగేవారు. ఇప్పుడు ఆ సాధ్యం కాకపోయినా, కొంతమంది సెలబ్రిటీలు అప్పుడప్పుడు...
దేశవాళీ క్రికెట్లో విఫలమైన విరాట్ కోహ్లీ – అభిమానులకు నిరాశ
భారత క్రికెట్ అభిమానులు విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్లో ఎలా రాణిస్తాడో అనేక ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే, వారి అంచనాలను అందుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీలో దిల్లీ తరఫున రైల్వేస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో...
బిల్ గేట్స్ జీవిత కథ: డ్రగ్స్, మద్యం తీసుకోవడంపై అనుభవాలు పంచుకున్న టెక్ మొగల్..
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విశేషాలను తన "సోర్స్ కోడ్ - మై బిగినింగ్" అనే పుస్తకంలో వెల్లడించారు. ఇందులో చిన్ననాటి అనుభవాలు, టీనేజ్లో చేసిన...
శనివారం రోజే కేంద్ర బడ్జెట్..స్టాక్ మార్కెట్ సంగతేంటి?
స్టాక్ మార్కెట్లు వారంలో 5 రోజులు మాత్రమే ట్రేడింగ్ సాగిస్తూ ఉంటాయి.వారంలో శని, ఆదివారాలే కాకుండా ఇంకా పబ్లిక్ హాలిడేస్, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కూడా సెన్సెక్స్, నిఫ్టీ మూసివేసి ఉంటాయి. అయితే...
మహా కుంభమేళాకు ఎంచక్కా ఫ్లైట్లోనే వెళ్లొచ్చు..
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు వెళ్లాలనుకునేవారు ఇకపై ఈజీగా వెళ్లి రావొచ్చు. ఇప్పటి వరకూ ఆకాశాన్ని తాకిన విమాన ఛార్జీలు ఇప్పుడు సగానికి తగ్గిపోయాయి. ఎయిర్లైన్ రెగ్యులేటర్ .. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్...
కాఫీ పొడితో అందానికి మెరుగులు..
కాఫీ స్ట్రెస్ పోగొట్టుకోవడానికి, రిలాక్స్ అవడానికే కాదు.. దానితో అందానికి మెరుగులు కూడా దిద్దుకోవచ్చంటున్నారు స్కిన్ కేర్ ఎక్స్ పర్ట్స్. ఇప్పటికే చాలామంది హెన్నా పొడిలో కాఫీపొడి కలిపి.. హెయిర్ గ్రోత్ తో...
తెలంగాణ పాఠశాలలో త్వరలో ఏఐ సేవలు ..!
తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్లో విద్య, ఉపాధ్యాయ శిక్షణను మెరుగుపరిచే విధంగా..డిజిటల్ కార్యక్రమాలు, ఆర్టిషిఫియల్ ఇంటిలిజెన్స్ను ఉపయోగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. దీని కోసం విద్యా శాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా నేతృత్వంలోని బృందం,...
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్?
తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్ తగలనుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా మద్యం ధరలను భారీగా పెంచడానికి రేవంత్ ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ పెంపు ధరలను వచ్చే నెల ఫిబ్రవరి నుంచి అమల్లోకి...














































