తెలంగాణ సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. భగవంతుని దీవెనలతో ఎల్లప్పుడూ సుఖ...
గత 24 గంటల్లో 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11,610 కరోనా పాజిటివ్ కేసులు, 100 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,09,37,320 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,55,913 కి పెరిగింది. గత...
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర, రాజీవ్ రైతు రణభేరి సభలో రేవంత్ రెడ్డి
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నాగర్కర్నూలు జిల్లా అచ్చంపేట నుంచి రంగారెడ్డి రావిరాల వరకు చేపట్టిన ‘రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర’ మంగళవారంతో ముగిసింది. మొత్తం 149...
ఇంగ్లాండ్ తో చివరి రెండు టెస్టులకు భారత్ జట్టును ప్రకటించిన బీసీసీఐ
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ప్రస్తుతానికి 1-1 తో సమం అయిన సంగతి తెలిసిందే. ఇక ఇరు జట్ల మధ్య మూడో టెస్టు (డే/నైట్) ఫిబ్రవరి 24...
మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్, 12:30 గంటల వరకు 66.48 % నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 6.30 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉదయం నుంచే ప్రజలు పెద్దఎత్తున...
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కిరణ్ బేడీ తొలగింపు, గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యతలు
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్న కిరణ్ బేడీని మంగళవారం రాత్రి ఆ పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కొత్త నియామకం జరిగే...
తెలంగాణలో కొత్తగా 148 కరోనా కేసులు, 150 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 148 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 16, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,96,950 కి చేరినట్టు...
సీఎం కేసీఆర్ పుట్టినరోజు: వినూత్నంగా అభిమానం చాటిన తూర్పుగోదావరి జిల్లా వాసులు
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పుట్టినరోజును పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు,...
ఏపీలో కొత్తగా 60 మందికి కరోనా పాజిటివ్, నాలుగు జిల్లాల్లో జీరో కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,959 కు చేరుకుంది. గత 24 గంటల్లో 24311 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 60...
చెదలు పట్టి చిత్తు కాగితాలుగా మారిన కరెన్సీ నోట్లు, మైలవరంలో చోటుచేసుకున్న ఘటన
సొంత ఇంటి నిర్మాణం కోసం కూడపెట్టిన డబ్బు చెదలు పట్టి చిత్తు కాగితాలుగా మారాయి. ట్రంకు పెట్టెలో ఏకంగా 5 లక్షలు రూపాయలు దాచిపెడితే ఆ డబ్బుకి చెదలు పట్టడంతో ఆ కుటుంబ...












































