పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తమిళిసై సౌందరరాజన్
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా తమిళిసై సౌందరరాజన్ గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,97,113 కి చేరింది. అలాగే...
న్యాయవాద దంపతుల హత్య అమానుషం, చట్టప్రకారం నిందితులపై కఠిన చర్యలు: హోమ్ మంత్రి
పెద్దపల్లి జిల్లాలో రామగుండం పోలీస్ కమిషనరేట్ లోని రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం పట్టపగలు నడిరోడ్డుపైనే న్యాయవాద దంపతులను దారుణంగా హత్య చేశారు. హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న మంథని మండలం గుంజపడుగుకు...
VIP’s Journey : ప్రముఖ నటి మధుమిత ఇంటర్వ్యూ
మనస్విని మూవీ మ్యాజిక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా “విఐపీ జర్నీ” పేరుతో పలువురు సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో ప్రముఖ నటి మధుమిత ఇంటర్వ్యూ వీక్షించి...
ఏపీలో కరోనా: కొత్తగా 51 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. ఫిబ్రవరి 17, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,010 కు చేరుకుంది. మంగళవారం 9AM...
తెలంగాణలో ఘనంగా జరిగిన “కోటి వృక్షార్చన” కార్యక్రమం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా బుధవారం నాడు తెలంగాణ రాష్ట్రంలో “కోటి వృక్షార్చన” కార్యక్రమం ఘనంగా జరిగింది. టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో...
24 గంటల్లో 4787 కరోనా కేసులు, 40 మరణాలు నమోదు
మహారాష్ట్రలో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. బుధవారం నాడు కొత్తగా 4787 కరోనా కేసులు, 40 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,093 కి చేరగా, మొత్తం మరణాల సంఖ్య...
ఏపీ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 80.64 శాతం పోలింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 13 జిల్లాల్లో 2,639 పంచాయతీలు, 19,553 వార్డులకు పోలింగ్ జరిగింది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 80.64% పోలింగ్...
విశాఖ ఉక్కు పరిశ్రమపై అసెంబ్లీలో తీర్మానం, కార్మిక సంఘాలతో సీఎం జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విశాఖపట్నంలో పర్యటించారు. ముందుగా విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎన్ జగన్ విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మిక సంఘాల...
ట్రాఫిక్, రహదారి భద్రతా నిబంధనలు పాటించడం అన్నింటికన్నా ముఖ్యం: ఎన్టీఆర్
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ బుధవారం నాడు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశంలో అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తో పాటుగా పలువురు పోలీసు...












































