ఏపీలో కరోనా తగ్గుముఖం : కొత్తగా 50 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఫిబ్రవరి 10, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,88,605 కు చేరింది....
అర్హులందరికీ త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తాం : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు హాలియాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎదురు చూస్తున్నా నిరుపేదలుకు సీఎం కేసీఆర్ శుభవార్త...
విశాఖ ఉక్కును కర్మాగారంగా చూడొద్దు, ప్రజల మనోభావాలకు ప్రతీకగా చూడాలి: పవన్ కళ్యాణ్
విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ అనేది రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఎమోషన్స్ తో కూడుకున్న అంశంగా, ప్రత్యేకంగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం...
వ్యవసాయ చట్టాలతో ఒక్క రైతుకు నష్టం ఉండదు, కావాలనే దుష్ప్రచారం: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నాడు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల నిరసన గురించి కీలకంగా మాట్లాడారు. వ్యవసాయ చట్టాలపై...
నల్గొండలో పంచాయతీలు, మండలాలు, మున్సిపాలిటీలకు రూ.186 కోట్లు: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ...
జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపే, ఏర్పాట్లు పూర్తి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) మేయర్ మరియు డిప్యూటీ మేయర్ పరోక్ష ఎన్నికను రేపు (ఫిబ్రవరి 11, గురువారం) మధ్యాహ్నం 12.30 గంటలకు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే...
దేశంలో బుధవారం ఉదయానికి 66,11,561 లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. వ్యాక్సిన్ పంపిణి ప్రారంభించిన 25 వ రోజైన ఫిబ్రవరి 9, మంగళవారం నాడు మొత్తం 7,990 సెషన్స్ లో 3,52,553 మందికి కరోనా వ్యాక్సిన్...
ఏపీలో రెండోవిడత పంచాయతీ ఎన్నికలు: 539 పంచాయితీలు ఏకగ్రీవం
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆంధప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 3328 పంచాయతీలకు ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగేలా నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో...
గ్రామ, వార్డు వాలంటీర్లకు బహిరంగ లేఖ రాసిన ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాల పెంపు, ఉద్యోగ భద్రతపై గ్రామ, వార్డు వాలంటీర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 2.6 లక్షల మంది వాలంటీర్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
192 విద్యార్థులకు కరోనా పాజిటివ్, 91 మంది ఒకే ట్యూషన్ సెంటర్ కి వెళ్తున్నట్టు గుర్తింపు
కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కేరళలోని మలప్పురం జిల్లాలోని రెండు పాఠశాలల్లో 192 మంది 10వ తరగతి విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే...











































