సిరిసిల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ లో సకల వసతులతో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11427 కరోనా కేసులు, 118 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11,427 కరోనా కేసులు, 118 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,57,610 కు, మరణాల సంఖ్య 1,54,392 కు చేరుకుంది. దేశంలో...
తెలంగాణలో కొత్తగా 118 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 31, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,587 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపేందుకు అనుమతి
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్స్, మల్టీఫ్లెక్స్ లు ప్రస్తుతం 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనాపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో థియేటర్లలో సీటింగ్...
అన్నాడీఎంకేతో కలిసే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ – జేపీ నడ్డా
తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు....
దేశంలో కరోనా రికవరీ రేటు 96.99 శాతం, మరణాల రేటు 1.44 శాతం
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 13,052 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,46,183 కు చేరుకుంది. కరోనాతో మరో 127...
నాటుకోడిగుడ్ల ఆవకాయ తయారు చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
దేశంలో ఆదివారం ఉదయానికి 37 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 5,275 సెషన్స్ లో 2,44,307 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య,...
ఏపీలో తోలి దశ పంచాయతీ ఎన్నికలు: నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు, 32,522 వార్డులకు ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరగనున్న సంగతి...
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ : సీఎస్
సచివాలయంలో వివిధశాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఏడుగురు ఉద్యోగులకు బిఆర్కెఆర్ భవన్ లో సన్మాన సభ నిర్వహించారు. ఈ సన్మాన సభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
















































