తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇటీవల విడుదల సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు మే 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, ద్వితీయ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో శనివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,94,469 కి చేరింది. అలాగే...
దేశవ్యాప్తంగా ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం
జనవరి 31, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పల్స్పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కు దోహదం చేసేలా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని...
ఏపీలో కరోనా: కొత్తగా 129 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 30, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,720 కు చేరగా,...
ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో 2 రోజులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం రోజురోజుకి ఉధృతంగా మారుతుంది. గత రెండు నెలలుగా రైతుల ఉద్యమం ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. అయితే జనవరి 26...
రైతులతో చర్చలు ముందుకు తీసుకెళ్లేందుకు ఫోన్ కాల్ దూరంలోనే ఉన్నాం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జనవరి 29 న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జనవరి...
ఒకేరోజులో 2630 కరోనా కేసులు, 42 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 30, శనివారం నాడు 2630 కరోనా కేసులు, 42 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,23,814 కి...
పంచాయతీ ఎన్నికలు జరిగే 4 రోజులు స్థానిక సెలవు దినాలు, ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో నాలుగుదశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో స్థానిక...
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు ఎక్స్ గ్రేషియా త్వరలో అందిస్తాం
ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు చెల్లించే ఎక్స్ గ్రేషియాను త్వరలోనే అందజేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. శనివారం నాడు మాసాబ్...
కరోనాతో చనిపోయిన డాక్టర్ నరేష్ భార్యకు గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం
కరోనా కారణంగా చనిపోయిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీప్యూటీ డీఎంహెఛ్ డాక్టర్ నరేష్ భార్య పావనికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ శనివారం నాడు గ్రూప్ వన్ క్యాడర్ ఉద్యోగం...















































