దేశంలో కరోనా: కొత్తగా 11666 పాజిటివ్ కేసులు, 123 మరణాలు నమోదు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 11,666 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,01,193 కు చేరుకుంది. కరోనాతో మరో 123...
దేశంలో కరోనాపై కొత్త మార్గదర్శకాలు విడుదల, ఫిబ్రవరి 28 వరకు అమలు
దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తిపై నిఘా, నియంత్రణ, అప్రమత్తతలపై కేంద్ర ప్రభుత్వం జనవరి 27, బుధవారం నాడు నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకూ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 186 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో బుధవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,93,923 కి చేరింది. అలాగే...
స్కూల్స్ కు పంపేందుకు ఇప్పటికే 60% తల్లిదండ్రులు సమ్మతి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి పున:ప్రారంభం కానున్న పాఠశాలలకు తమ పిల్లలు హజరయ్యేందుకు ఇప్పటికే 60 శాతం విద్యార్థుల తల్లిదండ్రులు తమ సమ్మతిని తెలియజేశారని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...
ఏపీలో కొత్తగా 111 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 111 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 27, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,349...
జైలు నుంచి విడుదలైన వీకే శశికళ
అన్నాడీఎంకే మాజీ నాయకురాలు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు వీకే శశికళ బుధవారం నాడు జైలు నుంచి విడుదలయ్యారు. అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులో నాలుగేళ్ల పాటుగా ఆమె...
పీఆర్సీ సిఫార్సులు, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ భేటీ
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ 3 ఉద్యోగుల సంఘాల ఆఫీసు బేరర్లతో, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, తెలంగాణ...
ఎక్కువ ఉద్యోగులకు ప్రమోషన్లు రావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం, 31లోగా పూర్తి కావాలి: సీఎస్
రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల ప్రకారం జనవరి 31 లోపు పదోన్నతుల(ప్రమోషన్ల) ప్రక్రియను పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. బుధవారం నాడు...
ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటన
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 9 న మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఏకగీవ్ర...
రేపు రాష్ట్ర గవర్నర్ ను కలవనున్న జనసేన-బీజేపీ బృందం
జనవరి 28, గురువారం ఉదయం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను జనసేన, బీజేపీ బృందం కలవనుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడాలని వినతి అందజేయనున్నారని జనసేన...















































