రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్న 16 ప్రతిపక్ష పార్టీలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి (జనవరి 29, శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం సంప్రదాయం ప్రకారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ...
డాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ తో యాంకర్ రవి ఇంటర్వ్యూ
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. అందులో భాగంగా...
40 కోట్లతో 40 ఎకరాల్లో నిర్మించిన లాజిస్టిక్ పార్కును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
అబ్దుల్లాపూర్మెట్ మండలం బాటసింగారం వద్ద అత్యున్నత ప్రమాణాలతో నిర్మించిన హెచ్ఎండిఏ ట్రక్ డాక్ లాజిస్టిక్స్ పార్క్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ప్రారంభించారు. రూ.40...
త్వరలోనే నిరుద్యోగభృతిపై సీఎం కేసీఆర్ ప్రకటన చేయవచ్చు : మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త అందింది. తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రేపో మాపో సీఎం...
ఈ నెల 31 వరకు సందర్శకులకు ఎర్రకోట మూసివేస్తూ ఉత్తర్వులు
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనవరి 26 న ఢిల్లీలో రైతులు చేపట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సందర్భంగా ఎర్రకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎర్రకోటను...
ఏపీలో పంచాయతీ ఎన్నికలు, జిల్లాల పర్యటన వెళ్లనున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీన మొదటిదశ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జిల్లాల పర్యటనకు...
పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని ఏపీ విద్యాశాఖ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి పేపర్ల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2020-21 సంవత్సరానికి గానూ పదో తరగతి పరీక్షలను 7 పేపర్లతో నిర్వహించాలని నిర్ణయించారు. పదో తరగతి...
గత 7 రోజుల నుండి 146 జిల్లాల్లో కొత్త కరోనా కేసులు లేవు : కేంద్ర మంత్రి హర్ష్...
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ నేతృత్వంలో దేశంలో కోవిడ్-19 మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ 23వ సమావేశం గురువారం నాడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది....
భారత్ చేరుకున్న మరో మూడు ‘రఫేల్’ యుద్ధ విమానాలు
భారత్ వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మార్చేందుకు దోహదపడే రఫేల్ యుద్ధవిమానాలను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మొదటి బ్యాచ్ లో 5, రెండో బ్యాచ్ లో భాగంగా 3...
పద్మశ్రీ గుస్సాడీ రాజు కనకరాజును సన్మానించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణ నుంచి కనకరాజుకు కళా రంగంలో పద్మశ్రీ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్...
















































