భూమా అఖిలప్రియకు బెయిల్ నిరాకరణ, 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి
బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన అనంతరం ఆమెకు 14 రోజుల పాటుగా రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆరోగ్యం సరిగా లేనందున బెయిల్ మంజూరు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 10, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,008 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
దేశంలో కొత్తగా 18645 కరోనా కేసులు,19299 రికవరీలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొంచెం తగ్గుముఖం పట్టింది. ఇటీవల 20 వేలకు దిగువగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 18,645 కేసులు నమోదు కావడంతో జనవరి 10,...
జనవరి 16 న రెండో విడత గొర్రెల పంపిణీ ప్రారంభం: మంత్రి తలసాని శ్రీనివాస్
గొల్ల కురుమలకు సంక్రాంతి పండుగ కనుక గా ఈ నెల 16 న రెండో విడత గొర్రెల పంపిణీని నల్లగొండలో ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ...
పద్దెనిమిది మెట్టులు – అయ్యప్ప స్వామి భక్తి పాట
ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు అయ్యప్ప స్వామి దీక్ష చేపట్టి కేరళలోని శబరిమల పుణ్యక్షేత్రానికి వెళ్తుంటారు. అయ్యప్ప మాల ధరించిన భక్తులు భక్తి శ్రద్దలతో పూజలు...
రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ భేటీ, కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కీలక చర్చ?
దేశంలో కరోనా వాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు (జనవరి 11, సోమవారం) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4...
భవిష్యత్ తరాల కోసం అడవులు కాపాడాలి, పచ్చదనం పెంచాలి: మంత్రి హరీశ్ రావు
మెదక్ జిల్లా పోచారం అభయారణ్యం పరిధిలో పోచంరాల్ వద్ద నిర్మించిన పర్యావరణ విజ్ఞాన కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన పోచారం అభయారణ్యం ప్రజలకు మరింత...
24 గంటల్లో 3581 కరోనా కేసులు, 57 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శనివారం నాడు కొత్తగా 3581 కరోనా కేసులు, 57 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,65,556 కి చేరగా, మొత్తం...
11 న జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత యథాతథంగా నిర్వహణ: మంత్రి సురేష్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత చెల్లింపులు జనవరి 11 వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జనవరి 11, సోమవారం నాడు నెల్లూరులో ముఖ్యమంత్రి...
రేపు రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ, పలు కీలక శాఖలపై చర్చ
రేపు (జనవరి 11, సోమవారం) ఉదయం 11.30 గంటల నుండి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. రెవెన్యూ, పంచాయతిరాజ్ శాఖ,...















































