ఆస్ట్రేలియాతో మూడో టెస్టు డ్రా: కీలక ఇన్నింగ్స్ ఆడిన హనుమ విహారి, అశ్విన్
సిడ్నీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగిసింది. దీంతో ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ ఇప్పటికి 1-1 గా ఉంది. రెండో ఇన్నింగ్స్ లో...
తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతున్నదని, తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా మారుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలోని అన్ని గ్రామాలకు...
సమస్యలను పరిష్కరించుకోవడం ఎలా? : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ప్రాబ్లెమ్ సాల్వింగ్ (సమస్య పరిష్కారం)” అనే అంశం గురించి వివరించారు. ప్రాబ్లెమ్ సాల్వింగ్ అనేది మేనేజ్ మెంట్ రంగంలో ఒక...
విద్యార్థులకు రోజుకు ఉచితంగా 2జీబీ డేటా, తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం
తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర విద్యార్థులకు శుభవార్త అందించింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న కాలేజ్ విద్యార్థులకు రోజుకు ఉచితంగా 2జీబీ డేటా అందించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు తమిళనాడు...
ఏపీలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ రద్దు, హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన షెడ్యూల్ ను హైకోర్టు రద్దు చేసింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా కంటే ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తున్నట్టు హైకోర్టు పేర్కొంది....
తండ్రి అయిన విరాట్ కోహ్లీ, ఆడబిడ్డకు జన్మనిచ్చిన అనుష్క శర్మ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తండ్రి అయ్యారు. విరాట్ కోహ్లీ భార్య నటి అనుష్క శర్మ సోమవారం నాడు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీ వెల్లడించాడు. "ఈ...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,311 కరోనా కేసులు, 161 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,311 కరోనా కేసులు, 161 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,04,66,595 కు, మరణాల సంఖ్య 1,51,160 కు చేరుకుంది. దేశంలో...
బర్డ్ ఫ్లూ: దేశంలో ఇప్పటికి 9 రాష్ట్రాల్లో నిర్ధారణ
దేశంలో పలు రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ (ఏవియన్ ఇన్ఫ్లుఎంజా) వ్యాధి పాకుతుంది. ఆదివారం వరకు కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాగా, తాజాగా...
భూమా అఖిలప్రియకు బెయిల్ నిరాకరణ, 3 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి
బోయినపల్లి కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను అరెస్ట్ చేసిన అనంతరం ఆమెకు 14 రోజుల పాటుగా రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఆరోగ్యం సరిగా లేనందున బెయిల్ మంజూరు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 224 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 10, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,90,008 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...














































