తెలంగాణలో కొత్తగా 351 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు 37,451 శాంపిల్స్ పరీక్షించగా 351 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటికి మొత్తం కేసుల సంఖ్య 2,89,784 కి చేరింది. అలాగే...
కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఈటల, తలసాని
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ పీ.ఆర్.కే ఆసుపత్రిలో శనివారం నాడు జరిగిన కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి...
ఏపీలో పంచాయతీ ఎన్నికలు, ఎస్ఈసీ నిర్ణయంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి, నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల...
ఏపీలో ఒకేరోజులో 50445 శాంపిల్స్ కు పరీక్షలు, 199 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 199 కరోనా పాజిటివ్ కేసులు అయ్యాయి. దీంతో జనవరి 9, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,84,689 కు చేరగా, కరోనా...
పెరుగుతున్న కొత్తరకం కరోనా కేసులు, దేశంలో 90 మందికి పాజిటివ్
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. శుక్రవారం నాటికీ ఈ కేసుల సంఖ్య 82 గా ఉండగా, కొత్తగా ఒక్కరోజులోనే మరో 8 మందికి కొత్త రకం...
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ: జనవరి 16 నుంచి ప్రారంభానికి కేంద్రం నిర్ణయం
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనవరి 16, శనివారం నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమవుతుందని కేంద్రం వెల్లడించింది. ముందుగా సుమారు 3 కోట్ల హెల్త్ మరియు...
బాగ్లింగంపల్లిలో 126 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ప్రారంభించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి...
తెలంగాణలో కోవిడ్-19 వాక్సినేషన్ కు పటిష్టమైన ఏర్పాట్లు చేశాం : సీఎస్
దేశంలో కోవిడ్-19 వాక్సినేషన్ ప్రక్రియను నిర్వహించడానికి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర కేబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌభ సూచించారు. శనివారం నాడు అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు,...
18 నుంచి ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభం, ఆఫ్లైన్ లోనే ఇంటర్ అడ్మిషన్లు
జనవరి 18వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు ఈ ఏడాది ఆప్ లైన్లోనే...
రాష్ట్రంలో నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీపై సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
కరోనా కారణంగా నిలిచిపోయిన మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని సత్వరం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని గొల్ల కురుమలకు 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ...















































