ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఇందులో కొంతమంది పదోన్నతి పొందగా మరి కొందరు బదిలీ అయ్యారు. ఈ మేరకు మార్చ్ 6, శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా పదోన్నతులు, బదిలీలు తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పారు.
ఐపీఎస్ అధికారులు బదిలీల వివరాలు:
-
అశోక్కుమార్ – ఏసీబీ ఐజీ
-
నాగేంద్రకుమార్ – ప్రొవిజినల్ లాజిస్టిక్ ఐజీ
-
రఘురామిరెడ్డి – ఇంటెలిజెన్స్ ఐజీ
-
ఆర్ కే మీనా – అదనపు డీజీ
-
విజయ్కుమార్ – ఇంటెలిజెన్స్ డీఐజీ
-
శ్రీకాంత్ – ఎస్ఐబీ చీఫ్
-
ఎ.ఎస్.ఖాన్ – మెరైన్ పోలీస్ చీఫ్
-
జె. ప్రభాకర్రావు – గుంటూరు రేంజ్ ఐజీ
-
కేవీ మోహన్ రావు – ఏలూరు రేంజ్ డీఐజీ
-
వినీత్ బ్రిజ్లాల్ – ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బదిలీ, ప్రొహిబిషన్, ఎక్సైజ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు
-
హరీష్కుమార్ గుప్తా – పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్గా బదిలీ
-
అమిత్ బర్దార్ – ఎపీఎస్పీ కాకినాడ కమాండెంట్
-
గౌతమిశాలి – కర్నూలు అదనపు ఎస్పీ
-
సుమిత్ సునీల్ – నర్సీపట్నం ఓఎస్డీ
-
బి. క్రిష్ణారావు – ఎపీఎస్పీ మంగళగిరి కమాండెంట్
[subscribe]