దేశంలో కొత్తగా నమోదైన 217 కరోనా మరణాల్లో 70 శాతం 7 రాష్ట్రాల్లోనే నమోదు
దేశంలో ఆదివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,23,965 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,49,435 కు పెరిగింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 18,177 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,...
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ: కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ లకు అనుమతి
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. రెండు కీలక వ్యాక్సిన్ లకు షరతులతో కూడిన...
తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 80 వేలకుపైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. జనవరి 2 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,80,565 కు చేరుకుంది. గత...
5వ తేదీన జనసేన–బీజేపీ సంయుక్త రామతీర్థ ధర్మయాత్ర
జనవరి 5, మంగళవారం నాడు జనసేన-బీజేపీ పార్టీలు సంయుక్తంగా 'రామతీర్థ ధర్మయాత్ర' చేపట్టనున్నాయి. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. "ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాలు, ఆలయ...
రోజుకు పది లక్షల మందికి వ్యాక్సిన్ వేసే సామర్ధ్యం తెలంగాణలో ఉంది: మంత్రి ఈటల
తెలంగాణ రాష్ట్రంలో శనివారం నాడు హైదరాబాద్ లో నాలుగు చోట్ల, మహబూబ్ నగర్ లో మూడు చోట్ల డ్రైరన్ (కరోనా వ్యాక్సిన్ సన్నాహక కార్యక్రమం) నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,177 పాజిటివ్ కేసులు, 217 మరణాలు
భారత్ లో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 18,177 పాజిటివ్ కేసులు, 217 మరణాలు నమోదవడంతో దేశంలో కేసుల సంఖ్య...
తెలంగాణలో కొత్తగా 394 కరోనా కేసులు, 3 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 394 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో జనవరి 2, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,87,502 కి చేరినట్టు రాష్ట్ర...
24 గంటల్లో 3218 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతుంది. జనవరి 2, శనివారం నాడు 3218 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,38,854 కి...
సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ 4980 ప్రత్యేక బస్సులు
సంక్రాంతి పండగ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలతో పాటుగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక బస్సులు నడిపేందుకు టిఎస్ఆర్టీసీ సిద్దమయింది. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు మరియు ఏపీకి మొత్తం 4980...
కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైరన్ సెంటర్ ను పరిశీలించిన గవర్నర్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ శనివారం నాడు తిలక్ నగర్ లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో జరిగిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైరన్ తీరును స్వయంగా పరిశీలించారు. గవర్నర్, ఆమె...













































