తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న 2 లక్షల 40 వేలకు పైగా బాధితులు
తెలంగాణలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. నవంబర్ 14 నాటికీ రాష్ట్రంలో కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో రికవరీ అయిన వారి సంఖ్య 2,40,545 కు చేరుకుంది. గత...
దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ సక్సెస్ స్టోరీ
సాఫ్ట్వేర్ డెవలపర్, ఇన్వెస్టర్ మరియు దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ ఫౌండర్ బిల్ గేట్స్ సక్సెస్ స్టోరీ గురించి స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో వివరించారు. బిల్...
జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.3 వేలు పెంపు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు శుభవార్త అందించింది. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనం మరో రూ.3000 పెంచుతున్నట్టు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ శనివారం...
ఒకేరోజులో 4237 కరోనా కేసులు, 105 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. నవంబర్ 14, శనివారం నాడు కూడా 4237 కరోనా కేసులు, 105 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 17,44,698...
టిఎస్ఐడీసీ అధ్యక్షుడిగా అమరవాది లక్ష్మీనారాయణను నియమించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థ (టిఎస్ఐడీసీ) అధ్యక్షుడిగా ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణను నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన నియామక ఉత్తర్వులు వెంటనే...
జీహెచ్ఎంసీ, పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్నులో 50 శాతం రాయితీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కానుక అందించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు 2020-21 సంవత్సరానికి జీహెచ్ఎంసీ పరిధిలో మరియు పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్నులో...
ఏపీలో 8 లక్షల 52 వేలు దాటిన కరోనా కేసులు, 6854 కి పెరిగిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షల 52 వేలు దాటింది. కొత్తగా 1657 కేసులు నమోదవడంతో నవంబర్ 14, శనివారం ఉదయం 10 గంటల నాటికీ మొత్తం కేసుల...
తెలంగాణలో మరో 661 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో మరో 661 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో నవంబర్ 14, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,57,374 కి చేరినట్టు రాష్ట్ర...
నా యేసయ్య…నా దాగుచోటు నీవేనయ్యా – సిస్టర్ బ్లెస్సీ వెస్లీ సాంగ్స్
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రారంభంపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ విధానంలో భాగంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లో ఇప్పటికే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మరియు మ్యుటేషన్లు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా ధరణి పోర్టల్ ద్వారా...















































