ఈ 6 సంకేతాలుంటే మానసిక అనారోగ్యం ఉన్నట్లే
ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ సమాజానికి ఉపయోగ పడే ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వివరణ ఇస్తున్నారు. పిల్లలకు, విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉపయోగ పడే అంశాలతో పాటు మరెన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన Psy...
కరీంనగర్ లో దీక్షా దివస్.. కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ వేడి మరోసారి పెరిగింది. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమం సందర్భంగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేసిన కృషి,...
ఫేషియల్ చేయించుకోకుండానే ఫేస్ గ్లోయింగ్ ఇంట్లోనే సింపుల్గా అందానికి మెరుగులు
అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. చర్మంపై మృత కణాలు, పగుళ్లు ఏర్పడి చాలామందికి డ్రైగా మారుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా ముఖ వర్ఛస్సు తగ్గుతుంది. దీంతో రకరకాల క్రీములు, పేషియల్స్ వాడటానికి...
ఈవారం డబుల్ ఎలిమినేషన్ అవినాష్,తేజ,పృథ్వీ సేఫ్..
ఈ వారం డబుల్ ఎలిమినేషన్లో ఇద్దరు కంటెస్టెంట్స్ ఉన్నారన్న టాక్ బాగా వినిపిస్తోంది. అయితే ఈ వీక్ ఓటింగ్లో
చివరి రెండు స్థానాల్లో నబీల్, విష్ణు ప్రియ ఉండగా..వీరిద్దరిలో నబీల్ డేంజర్ జోన్లో ఉన్నాడన్న...
ఏపీలో పోస్టాఫీసుల వద్ద భారీ రద్దీ: సంక్షేమ పథకాల కోసం జనం క్యూ..
ఏపీలో పోస్టాఫీసుల వద్ద ఇటీవల కాలంలో జనం పెద్ద ఎత్తున తరలిపోతున్నారు. కొత్త ఖాతాలు తెరవడానికి దాదాపు ప్రతి పోస్టాఫీసు ముందు భారీ క్యూ కనిపిస్తోంది. ఈ రద్దీ రోజురోజుకి పెరుగుతూ, బాగా...
యూజీసీ కొత్త ఆప్షన్: డిగ్రీ కోర్సు కాలాన్ని తగ్గించుకోవడం లేదా పొడిగించుకోవడం ఇప్పుడు విద్యార్థుల చేతుల్లో!
యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (UGC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది, దీని ప్రకారం అండర్ గ్రాడ్యుయేట్ (UG) విద్యార్థుల డిగ్రీ కోర్సుల కాలవ్యవధిలో మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు, విద్యార్థులు...
గండికోట అభివృద్ధికి కేంద్రం 77.91 కోట్ల నిధులు మంజూరు
ఏపీలోని గండికోటను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 77.91 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధుల ద్వారా గండికోటను అమెరికాలోని గ్రాండ్ క్యానియన్ తరహాలో అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు...
నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ వ్యాఖ్యలు: నాంపల్లి కోర్టు సమన్లు జారీ
తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై నాంపల్లి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పరువు...
పదో తరగతి పరీక్షలలో మార్పులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. చాలాకాలంగా ఉన్న విధానంలో మార్పులు చేసిన విద్యాశాఖ...ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈమేరకు తాజాగా...
ఏపీకి వాతావరణశాఖ హెచ్చరిక రైతులకు, మత్స్యకారులకు అలెర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. అది ఉత్తర దిశగా కొనసాగుతూ.. దిశ మార్చుకుంటూ పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లబోతోంది. ఈ తరుణంలో ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారింది.
ఏపీలో వాయుగుండం ప్రభావంతో...











































