యండమూరితో పట్టాభిరామ్…
పట్టాభి రామబాణం పేరుతో శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ తన ఛానెల్ లో అందిస్తున్న ఎపిసోడ్స్ సంఖ్య 175 కు చేరింది. అలాగే యండమూరి అంతర్ముఖం పేరుతో శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ అందిస్తున్న...
కర్తార్పూర్ కారిడార్ ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 9, శనివారం నాడు కర్తార్పూర్ కారిడార్ ను ప్రారంభించారు. దీనితో 550 మంది భారత యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ కర్తార్పూర్ లోని దర్బార్ సాహిబ్ గురుద్వారా...
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 9, శనివారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టే అంశంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు....
ట్యాంక్ బండ్ పై ఉద్రిక్తతగా మారిన సకల జనుల సామూహిక దీక్ష
ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ట్యాంక్ బండ్ పై చేపట్టిన సకలజనుల సామూహిక దీక్ష ఉద్రిక్తంగా మారింది. ట్యాంక్బండ్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న ఆర్టీసీ కార్మికులును అడ్డుకునేందుకు...
అయోధ్య తీర్పుపై ప్రముఖుల స్పందన
గౌరవనీయమైన సుప్రీంకోర్టు అయోధ్య సమస్యపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఎవరికీ విజయం లేదా ఓటమిగా చూడకూడదు. రామ్ భక్తి అయినా, రహీం భక్తి అయినా, భారత దేశ భక్తి స్ఫూర్తిని మనం...
గురుద్వారాను సందర్శించి ప్రార్ధనలు చేసిన మోదీ
నవంబర్ 9, శనివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్లోని సుల్తాన్పూర్ లోథిలో ఉన్న బేర్ సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. అనంతరం అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవంలో భాగంగా,...
చలో ట్యాంక్ బండ్ నేపథ్యంలో పలువురి అరెస్టులు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 36 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను మరింతగా ఉధృతం చేసే దిశగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, విపక్ష...
అయోధ్య పై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పు: వివాదాస్పద స్థలం హిందువులదే
యావత్ భారతదేశం ఏంతో ఉత్కంఠగా ఎదురుచూసిన అయోధ్య లోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నవంబర్ 9, శనివారం నాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు...
అయోధ్య కేసు – జడ్జిమెంట్ డే లైవ్ అప్ డేట్స్
యావత్ భారతదేశం ఏంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అయోధ్య లోని ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తుది తీర్పు ఇచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్...
90 ML తెలుగు మూవీ – ‘నాతో నువ్వుంటే చాలు, కోరుకోను ఇంకేం వరాలు’ సాంగ్ లిరికల్ వీడియో
ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ హీరోగా, నేహా సోలంకీ హీరోయిన్ గా నటించిన చిత్రం ’90 ML’. ఈ రోజు ఈ చిత్రంలోని ‘నాతో నువ్వుంటే చాలు, కోరుకోను ఇంకేం వరాలు’ సాంగ్...
















































