సీఎం వైఎస్ జగన్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీలో కీలక నిర్ణయాలు
నవంబర్ 8, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశానికి చమురు కంపెనీల...
రేపే ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్బండ్, అనుమతి నిరాకరించిన పోలీసులు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు గత 35 రోజులుగా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మెను మరింతగా ఉధృతం చేసే దిశగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ...
గవర్నర్ తమిళిసై ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నవంబర్ 8, శుక్రవారం నాడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వైఫల్యాలపై కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం...
అయోధ్య కేసు తీర్పు: రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ కీలక ఆదేశాలు
అయోధ్య ‘రామజన్మభూమి- బాబ్రీ మసీదు’ భూవివాదం కేసులో మరి కొద్దీ రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య...
చంద్రబాబు దీక్షకు అనుమతి నిరాకరించిన ప్రభుత్వం
భవన నిర్మాణ కార్మికులకు మద్ధతుగా నవంబర్ 14, గురువారం నాడు ఇసుక కొరతపై ఒక రోజు దీక్ష చేపట్టాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు...
ఆర్టీసీ ప్రైవేటీకరణ అనుమతిపై విచారణ వాయిదా
తెలంగాణ ఆర్టీసీలో 5,100 రూట్లలో ప్రైవేటు వాహనాలకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు విశ్వేశ్వర్ రావు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కమిటీల నియామకం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పలు కమిటీలను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలకు కొత్తగా చైర్మన్, సభ్యులను నియమించారు. కమిటీలలో భాగంగా రూల్స్ కమిటీ చైర్మన్గా అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని...
టీడీపీకి రాజీనామా చేసిన సాదినేని యామిని
గత సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం అనంతరం టీడీపీకి చెందిన పలువురు నాయకులు వైసీపీ, బీజేపీ పార్టీల్లో చేరుతున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా టీడీపీ పార్టీకి మరో షాక్ తగిలింది. టీడీపీకి సాదినేని...
రోహిత్ విజృంభణ, రెండో టీ20లో భారత్ ఘనవిజయం
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో భాగంగా నవంబర్ 7, గురువారం నాడు రాజ్కోట్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరిగింది. హిట్మ్యాన్ రోహిత్ శర్మ బౌండరీలు, సిక్సర్లతో విజృంభించడంతో...
శాసనసభ, హైకోర్టు, ప్రజలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో విచారణ జరిగిన నేపథ్యంలో ఆ అంశంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం శాసనసభకు తప్పుడు సమాచారం ఇచ్చిందని, ఈ...
















































