తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 8 నాటికీ కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,15,072 కు చేరుకుంది. గత 24 గంటల్లోనే 2485 మంది డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 77.9 శాతంగా నమోదైంది. మరోవైపు మంగళవారం నాడు కొత్తగా నమోదైన 2479 కేసులతో కలిపి మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,642 కు చేరుకుంది. అలాగే మరణాల సంఖ్య కూడా 916 కి పెరిగింది. ప్రస్తుతం 31,654 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2479):
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu