ఏపీకి 16 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి – సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 16 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కలుగబోతున్నాయని ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి లక్ష్యం, వివిధ రంగాల...
స్టీరింగ్ పట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. గ్లోబల్ సమ్మిట్లో ప్రత్యేక ఆకర్షణ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక కొత్త ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించడమే కాకుండా, స్వయంగా స్టీరింగ్ పట్టి డ్రైవ్ చేసి చూపించారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగానికి...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. తొలి రోజు రూ. 3,97,500 కోట్లకు ఒప్పందాలు
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' తొలి రోజు (సోమవారం) పెట్టుబడుల సునామీని సృష్టించింది. ఒక్క రోజులోనే రాష్ట్రానికి భారీ స్థాయిలో...
గోవా ట్రిప్లో మోసాలు
గోవా వెళ్లే పర్యాటకులు వాటర్ స్పోర్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని Vlogger Vamshi హెచ్చరిస్తున్నారు. ఈ వ్లాగ్లో ఆయన తన అనుభవాలను పంచుకుంటూ, ప్యాకేజీల పేరుతో పర్యాటకులను ఎలా ఇబ్బంది పెడుతున్నారో వివరించారు.
ప్రధానంగా...
ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా.. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన, షెడ్యూల్ ఖరారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దావోస్లో జరగనున్న ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సదస్సుకు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ఖరారైంది.
ఏపీలో పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట్ర అభివృద్ధికి...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొన్నారు. కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని, 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు...
భారత్ ముక్కలు కాకుండా కాపాడింది ‘వందేమాతరం’ నినాదం – ప్రధాని మోదీ
పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఆరో రోజున 'వందే మాతరం' జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లోక్సభ మరియు రాజ్యసభల్లో దీనిపై ప్రత్యేక చర్చ జరిగింది. ఈ సందర్భంగా...
ఘనంగా ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’
తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025' ఘనంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా కందుకూరులోని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈరోజు (సోమవారం)...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025' నేడు ఘనంగా ప్రారంభమయింది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా. చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు...
లోకేష్ అమెరికా పర్యటన: డల్లాస్లో ఎన్నారైలతో కీలక సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా డల్లాస్కు చేరుకున్న ఆయనకు అక్కడి ప్రవాసాంధ్రులు, ఎన్నారై...












































