తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, పదో తరగతి పరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పరిధిలో మినహా మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు...
చెన్నైలో ఒక్కరోజే 1146 కరోనా కేసులు నమోదు
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శనివారం నాడు కొత్తగా 1458 కరోనా...
ఏపీ సీఎం వైఎస్ జగన్ తో జూన్ 9న సినీ పెద్దల భేటీ
జూన్ 9, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో తెలుగు సినీ పరిశ్రమపెద్దలు భేటీ కానున్నారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి, లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన...
తెలంగాణలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు, ఒక్కరోజే 206 నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కొత్తగా నమోదైన 206 కేసులతో కలిపి జూన్ 6, శనివారం సాయంత్రం 5...
తెలంగాణలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు, 123 కి చేరిన మరణాలు
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 206 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు అన్ని కూడా రాష్ట్రానికి సంబంధించినవే. కాగా కొత్తగా నమోదైన 206 కేసులతో...
చెన్నైలో ఈ రోజు 1146 కరోనా కేసులు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ముఖ్యంగా మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1458...
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా
తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ పరిధిలో మినహా రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ఈ రోజు హైకోర్టు కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ...
తెలంగాణలో మద్యం ప్రియులకు శుభవార్త, రాత్రి 8:30 వరకు ఓపెన్
తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులను రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇస్తూ ఇటీవలే రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ...
ఏపీలో ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఓపెన్ ఎప్పుడంటే?
కంటైన్మెంట్ జోన్లలో మినహా ఈ నెల 8వ తేదీ నుంచి మతపరమైన ప్రదేశాలు/ప్రార్థనా స్థలాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తెరిచేందుకు కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే....
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స ఫీజుపై కీలక నిర్ణయం
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుండడంతో పలు రాష్ట్రాల్లో కరోనా బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నారు. తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రైవేట్ ఆసుపత్రులు కరోనాకు చికిత్స అందిస్తున్నాయి. ఈ...












































