కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. ఈ క్రమంలో పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు, సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తాజాగా...
తమిళనాడులో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు
కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేయనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి వెల్లడించారు. విద్యార్థులందరిని...
10 రోజుల్లో రేషన్, 20 రోజుల్లో ఆరోగశ్రీ కార్డు అందిస్తాం – సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమల్లో కొత్త విధానానికి శ్రీకారం...
తెలంగాణలో 153 మంది వైద్య సిబ్బందికి కరోనా, దుష్ప్రచారం చేయడం బాధాకరం
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 8, సోమవారం నాడు ప్రగతి భవన్ లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో వైద్యాధికారులు, నిపుణులు...
దేశంలో కరోనా తీవ్రత: ఒక్కరోజే 9987 కేసులు, 331 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో గత ఆరు రోజులుగా ప్రతిరోజూ 9వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా...
కరోనా నియంత్రణకు ఇంటింటి సర్వే, కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు
దేశంలో ప్రధాన నగరాలు, పట్టణాల్లో కరోనావైరస్ మరింత ప్రభావం చూపుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో 10 రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో ఉన్న 45 స్థానిక సంస్థల అధికారులకు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 92 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో కొత్తగా 92 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 92 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య...
కరోనా కేసులు ఎక్కువైనా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధం: సీఎం కేసీఆర్
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, నివారణ చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జూన్ 8, సోమవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా వైరస్...
ఒక్క రోజే 1562 కరోనా పాజిటివ్ కేసులు నమోదు, 17 మంది మృతి
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దేశంలో మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఈ రోజు కొత్తగా 1562...
ఆ రాష్ట్రంలో జూన్ 9 నుంచి రెండువారాల పాటు మళ్లీ లాక్డౌన్
దేశంలో సుదీర్ఘ పూర్తిస్థాయి లాక్డౌన్ అనంతరం కేవలం కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే జూన్ 30 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ, అన్ లాక్ 1 ప్రణాళికను కేంద్రప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే...












































