వరంగల్ తొమ్మిది హత్యల కేసులో సంచలన విషయాలు, మిస్టరీ ఛేదించిన పోలీసులు
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని ఓ బావిలో తొమ్మిది మృతదేహాలు వెలుగుచూసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సంచలనం సృష్టించిన ఈ కేసును వరంగల్ పోలీసులు ఆరు బృందాలను రంగంలోకి...
విమానాల్లో ఏపీకి వస్తున్నారా? ఈ గైడ్ లైన్స్ పాటించడం తప్పనిసరి
దేశీయ విమాన సేవలు ప్రారంభం అయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి దృష్ట్యా రాష్ట్రంలోకి వచ్చే విమాన ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి కేంద్రం సూచనల అనుగుణంగా...
ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించాం, “మన పాలన- మీ సూచన” సదస్సులో సీఎం జగన్
గత ఏడాది కాలంగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, భవిష్యత్లో చేపట్టాల్సిన చర్యలపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు...
టీటీడీ భూముల అమ్మకం నిర్ణయంపై పవన్ కళ్యాణ్ స్పందన
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆస్తుల విక్రయాలపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. "దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల్లోనూ భక్తులు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ఆస్తులు సమర్పించుకున్నారు. భక్తితో...
హైదరాబాద్ కు విమానాల రాక ప్రారంభం, కరోనా లక్షణాలు లేకుంటే క్వారంటైన్ లేదు…
దేశంలో ఈ రోజు నుంచి (మే 25, సోమవారం) నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో కూడా దేశీయ విమానాల రాకపోకలు ప్రారంభమవడంతో...
మహారాష్ట్రలో 50,000 దాటిన కరోనా కేసులు, 1635 మరణాలు
భారత్ లో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మే 25, సోమవారం ఉదయానికి...
ఏపీకి చేరుకున్న చంద్రబాబు, విశాఖ పర్యటన వాయిదా
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లాక్డౌన్ కారణంగా గతకొన్ని రోజులుగా తన కుటుంబంతో హైదరాబాద్లోనే ఉండిపోయిన సంగతి తెల్సిందే. కాగా ఆయన ఈ రోజు హైదరాబాద్ నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి...
స్కూల్స్ ప్రారంభం రోజే “జగనన్న విద్యా కానుక”, 39.70 లక్షల విద్యార్థులకు 7 రకాల వస్తువులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి "జగనన్న విద్యా కానుక" పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా 2020–21 విద్యా...
కరోనా కేసుల్లో టాప్ 10 లోకి భారత్, గత 24 గంటల్లోనే 6977 కేసులు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ పదో స్థానంలో నిలిచింది....
ఏపీలో 2671, తెలంగాణలో 1854 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉంది. మే 25, సోమవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2671 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...












































