ఏపీలో వస్త్ర దుకాణాలకు అనుమతి, కానీ ట్రయల్ రూమ్స్ మూసేయాలని ఆదేశాలు
దేశవ్యాప్తంగా మే 31 వ తేదీ వరకు విధించిన నాలుగో విడత లాక్డౌన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే...
రైతును రాజు చేయాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయం – మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఆర్, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముస్తాబాద్లో...
వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటన: సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎల్.జి.పాలిమర్స్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి స్టెరైన్ గ్యాస్ లీకేజ్ వలన తీవ్ర అస్వస్థతకు గురై 12 మంది ప్రాణాలు కోల్పోగా, దాదాపు 500 మందికి పైగా ప్రజలు అస్వస్థతకు గురైన సంగతి...
ఏపీలో అర్చకులు, పాస్టర్లు, మౌజమ్లకు రూ.5 వేలు ఆర్థిక సాయం, సీఎం జగన్ నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంతో దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు సహా ఇతర కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జీవనోపాధి లేక ఇబ్బంది పడుతున్న...
ఏపీలో దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం, ఎయిర్పోర్ట్లలో ప్రత్యేక ఏర్పాట్లు
మే 25, సోమవారం నుంచి దేశంలో పలు రాష్ట్రాల మధ్య విమాన రాకపోకలు మొదలయిన సంగతి తెలిసిందే. కాగా ఏపీలో దేశీయ విమాన సర్వీసులు మంగళవారం నుంచి ప్రారంభం అయ్యాయి. లాక్డౌన్ కారణంగా...
ఏపీలో కొత్తగా 48 మందికి కరోనా పాజిటివ్, 57 కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. మే 26, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2719 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
భారత్ లో 1,45,380 కరోనా కేసులు, 4,167 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి మరింతగా పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మే 26, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,45,380 కు...
ఆ రాష్ట్రంలో జూన్ 30 వరకు లాక్డౌన్ కొనసాగింపు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మే 26, మంగళవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 1,45,380 కు పెరిగిందని...
రేపే సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం, లాక్డౌన్ పై కీలక నిర్ణయం?
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, రాత్రిపూట కర్ఫ్యూ తదితర అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు మే 27, బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్...
పవన్ కళ్యాణ్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ
జనసేన అధినేత పవన్ కల్యాణ్తో మే 25, సోమవారం నాడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యాలయంలో ఇరువురూ సమావేశమయ్యారు....












































