ఆ రాష్ట్రాల నుంచే వచ్చే విమాన ప్రయాణికులు 7 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందే
దేశంలో మే 25 వ తేదీ నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక...
మా రాష్ట్రానికి శ్రామిక్ రైళ్లను పంపొద్దు …
మే 26 వ తేదీ వరకు తమ రాష్ట్రానికి శ్రామిక్ స్పెషల్ రైళ్లను పంపవద్దని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం రైల్వే శాఖను కోరింది. అంఫాన్ పెను తుఫాన్ దృష్ట్యా శ్రామిక్ రైళ్లను రాష్ట్రానికి...
ఏపీలో 2561, తెలంగాణలో 1761 కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. మే 23, శనివారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2561 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
భారత్ లో పెరిగిన కరోనా తీవ్రత, ఒక్కరోజే 6,654 పాజిటివ్ కేసులు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి తీవత్ర రోజురోజుకి పెరుగుతుండడంతో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 6,654 కరోనా పాజిటివ్ కేసులు, 137 కరోనా...
ఏపీలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లేందుకు నేటి నుంచి పాస్ అక్కర్లేదు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు జిల్లాల మధ్య ఉన్న ప్రయాణ ఆంక్షలను పోలీసులు సడలించారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇప్పటిదాకా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏ జిల్లాకు వెళ్లాలన్నా కూడా పోలీసుల నుంచి అనుమతి, మరియు...
నాణ్యమైన ఉత్పత్తులతో తెలంగాణ బ్రాండ్ కు అంతర్జాతీయ ఇమేజ్ రావాలి – సీఎం కేసీఆర్
అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 21, శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో నిపుణులతో సమావేశమయ్యారు. నిరంతరం...
హైదరాబాద్ లో నేటి నుంచి ప్రత్యేక బస్సులు, ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే …
తెలంగాణ రాష్ట్రంలో మే 19 నుంచి ఆర్టీసీ బస్సుల సర్వీసులు మొదలైన సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా మార్చ్ 22 నాడు నిలిచిపోయిన బస్సు సర్వీసులు, 57 రోజుల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి....
కోయంబేడు ఎఫెక్ట్: 15 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు
దేశంలో మహారాష్ట్ర రాష్ట్రం తర్వాత తమిళనాడు రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. కాగా తమిళనాడు రాష్ట్రంలో ఈ ఒక్కరోజే కొత్తగా 786 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క...
పాకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం, జనావాసాల మధ్య కూలిన పీఐఏ విమానం
పాకిస్థాన్లో మే 22, శుక్రవారం నాడు ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ (పీఐఏ) కు చెందిన విమానం కరాచీలో కుప్పకూలిపోయింది. లాహోర్ నుండి కరాచీకి వెళ్లే...
జేఎన్టీయూహెచ్: జూన్ 20 నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ పరీక్షలు
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన ఇంజినీరింగ్, డిగ్రీ సహా పలు పరీక్షలు, వృత్తి విద్యా, సాంకేతిక విద్యకు సంబంధించి పలు...












































