ఏపీలో 2137, తెలంగాణలో 1326 కు చేరిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతూనే ఉంది. మే 13, బుధవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2137 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది....
భారత్ లో 74,281 కరోనా కేసులు, 2415 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం రోజురోజుకి క్రమంగా పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3525 కరోనా పాజిటివ్ కేసులు, 122 కరోనా మరణాలు నమోదయ్యాయి. మే...
కృష్ణా బోర్డు నిర్దేశాల ప్రకారమే నీటి వాడకం – ఏపీ సీఎం వైఎస్ జగన్
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల కృష్ణా నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తీవ్ర అభ్యంతరకరమని తెలంగాణ సీఎం కేసీఆర్...
పంట మార్పిడి పై సీఎం కేసీఆర్ సమీక్ష, చెప్పిన పంటలు వేసిన రైతులకే రైతుబంధు
రాష్ట్రంలో పంట మార్పిడి, క్రాప్ కాలనీల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 12, మంగళవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు లాభం చేయాలనే ఏకైక...
లాక్డౌన్-4: ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం హైలైట్స్
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 17 వరకు విధించిన లాక్డౌన్ గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా సంక్షోభంతో...
కొత్త నియమాలతో మే 18 నుంచి లాక్డౌన్-4, రూ.20లక్షల కోట్లతో ప్యాకేజీ – ప్రధాని మోదీ
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 17 వరకు విధించిన లాక్డౌన్ గడువు మరో ఐదు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా సంక్షోభంతో...
ఏపీ ప్రభుత్వంపై కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మూడు టిఎంసిల కృష్ణా నీటిని లిఫ్టు చేసే విధంగా కొత్త ఎత్తిపోతల పథకం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించి, అందుకు సంబంధించిన జీవో కూడా విడుదల చేసింది. ఈ...
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తాత్కాలికంగా బంద్
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లుగా మార్కెట్ కమిటీ వెల్లడించింది. మార్కెట్ ప్రాంగణంలో భౌతిక దూరం నిబంధనలు పాటించడం లేదని, దీంతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండడంతోనే మార్కెట్...
సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులపై మంత్రి తలసాని సమీక్ష
కోట్లాది రూపాయల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ద్ఖక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మే 12,...
నా ప్రేమను అంగీకరించింది…తన ప్రేయసి ఎవరో చెప్పిన రానా
టాలీవుడ్ ప్రముఖ యంగ్ హీరో దగ్గుబాటి రానా ఇవాళ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టాడు. తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫోటోను పోస్ట్ చేసి తన ప్రేమను ఆమె అంగీకరించిందని చెప్పాడు....










































