ఒక్క అడుగు ఎత్తులోనే ఖైరతాబాద్ గణేశుడి ప్రతిమ, ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం
వినాయక చవితి పండగ సందర్భంగా హైదరాబాద్ మహానగరంలో ఖైరతాబాద్ లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనాల శోభాయాత్రలో భాగంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర...
నర్సులందరికీ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
మే 12 న అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నర్సులందరికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. "రోగులకు స్వస్థత చేకూర్చడంలో నర్సులు పోషించే క్రియాశీలక పాత్రను ఏ ఒక్కరూ మరువరు....
“ఇందువదనా”, “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” సాంగ్స్ పై యండమూరి విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో తెలుగు సినిమాల్లోని రెండు క్లాసిక్ సాంగ్స్ గురించి వివరించారు. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఛాలెంజ్ చిత్రంలోని "ఇందువదనా...కుందరదనా"...
కరోనా లాక్డౌన్: కియా పరిశ్రమలో తిరిగి కార్ల ఉత్పత్తి ప్రారంభం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో పరిశ్రమలు మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గల కియా కార్ల పరిశ్రమపై...
కరోనా నియంత్రణకు 14 రాష్ట్రాలకు కేంద్రం రూ.6,195 కోట్లు విడుదల
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రెవెన్యూ లోటులో ఉన్న 14...
ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం, లాక్డౌన్ పై కీలక నిర్ణయం?
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 17 వరకు కేంద్రప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో ఈ లాక్డౌన్ గడువు ముగియనుండటంతో ప్రధానమంత్రి...
ఏపీలో 2051, తెలంగాణలో 1275 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య క్రమంగా పెరుగుతూనే వుంది. మే 12, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2051 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
తెలంగాణలో ఇంటర్ వాల్యుయేషన్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో మిగిలిన పదో తరగతి పరీక్షలను మే నెలలోనే నిర్వహిస్తామని, అలాగే ఇంటర్మీడియట్ పరీక్షల వాల్యుయేషన్ ను త్వరలోనే చేపడతామని ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి...
భారత్ లో 70 వేలు దాటిన కరోనా కేసులు, 2293 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) మహమ్మారి ప్రభావం రోజురోజుకి మరింతగా పెరుగుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3244 కరోనా పాజిటివ్ కేసులు, 87 కరోనా మరణాలు నమోదయ్యాయి. మే 12,...
నూజివీడులో జూన్ 8 వరకు లాక్డౌన్ అమలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 11, సోమవారం ఉదయానికి కోవిడ్-19 (కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 2018 కు చేరింది. అలాగే కృష్ణా జిల్లాలో 342 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక జిల్లా...










































