విశాఖ గ్యాస్ లీక్ బాధితులకు ఆరోగ్యశ్రీ అండ, సీఎం జగన్ ఆదేశాలు
విశాఖపట్నంలో గ్యాస్ లీక్ ఘటనలో రసాయన వాయువు ప్రభావంతో అస్వస్థతకు గురైన బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్టు చెల్లిస్తుందని ప్రకటించారు....
గ్యాస్ లీక్ పై స్పందించిన ఏపీ హైకోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో స్టెరైన్ వాయువు పీల్చడం వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే...
గ్యాస్ లీక్ బాధితులకు సీఎం జగన్ పరామర్శ, రూ.కోటి ఎక్స్గ్రేషియా ప్రకటన
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో రసాయన వాయువు వలన తీవ్ర అస్వస్థతకు గురై ఇప్పటికే 9...
గ్యాస్ లీకేజ్ ఘటనపై విచారణ జరిపిస్తాం – మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ జరిగి భారీ ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం వలనే గ్యాస్ లీక్ జరిగిందని, దీని ఫలితంగా...
తెలంగాణలో ఆర్టీఏ సేవలు ప్రారంభం, మాస్క్ ఉంటేనే అనుమతి
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో సుమారు 45 రోజులుకు పైగా ఆర్టీఏ కార్యకలాపాలు నిలిపివేయబడ్డ సంగతి తెలిసిందే. లాక్డౌన్ 3.0 లో భాగంగా కేంద్రప్రభుత్వం పలు సడలింపులు...
ఏపీలో 1833, తెలంగాణలో 1107 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే వుంది. మే 7, గురువారం మధ్యాహ్నానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1833 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
దేశంలో 52,952 కరోనా పాజిటివ్ కేసులు, 1,783 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి ఉగ్రరూపం దాల్చుతుంది. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 3,561 కరోనా పాజిటివ్ కేసులు, 89 కరోనా మరణాలు నమోదయ్యాయి. గత మూడు రోజుల్లోనే...
విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ఆరా, సీఎం జగన్ కు ఫోన్
విశాఖపట్నం నగరంలోని ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విశాఖ ప్రమాదంపై కేంద్ర హోమంత్రిత్వ శాఖ, జాతీయ విపత్తు నివారణశాఖా...
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై స్పందించిన సీఎం జగన్, మరికాసేపట్లో విశాఖకు …
విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన చోటుచేసుకున్న భారీ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. గ్యాస్ లీక్ ఘటన పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు....
విశాఖలో రసాయన వాయువు లీక్, 8 మంది మృతి
విశాఖపట్నం నగరంలో రసాయన వాయువు లీకేజ్ వలన భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని గోపాలపట్నం పరిధిలోని ఆర్.ఆర్.వెంకటాపురంలో గల ఎల్.జి.పాలిమర్స్ పరిశ్రమ నుండి రసాయన వాయువు లీకేజ్ జరిగి చుట్టుపక్కల 3 కి.మీ...










































