ఇకపై ఆరోగ్యసేతు యాప్ వాడడం తప్పనిసరి
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో దేశ ప్రజలందరూ తమ తమ మొబైల్ ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్ను తక్షణమే డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్రప్రభుత్వం కోరింది. కీలక సమాచారాన్ని ఇచ్చే ఈ...
కరోనా ఎఫెక్ట్: రాష్ట్రాలవారీగా నమోదైన పాజిటివ్ కేసుల వివరాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మే 2, శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 37,336...
దేశంలో ఒక్కరోజే 2,293 కేసులు, 71 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. మే 2, శనివారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 37,336...
స్కూళ్లకు సెలవులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. లాక్డౌన్ కారణంగా 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, పలు విద్యారంగ కార్యక్రమాలు నిలిచిపోయి, స్కూళ్ళు,...
కరోనా లాక్డౌన్: దేశంలో ఆరెంజ్ జోన్స్ లలో సడలింపుల వివరాలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
ఏపీలో 1500 దాటినా కరోనా కేసులు, కొత్తగా 62 మందికి నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. మే 2, శనివారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1525 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
దేశవ్యాప్తంగా రెడ్ జోన్స్ లలో అనుమతుల వివరాలు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. మూడోసారి కూడా...
ఆ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిబ్బందికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన బాలకృష్ణ
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో, కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో తీసుకొంటున్న పలు చర్యలను ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఈ రోజు...
వలస కూలీల తరలింపుకు స్పెషల్ ట్రైన్స్… కేంద్రం ఆదేశాలు
లాక్డౌన్ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారికి ఎట్టకేలకు ఉపశమనం లభించింది. పలు రాష్ట్రాల్లో ఉన్న వలస కూలీలను ప్రత్యేక రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేరవేసేందుకు రాష్ట్రప్రభుత్వాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు...











































