దేశవ్యాప్తంగా మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగింపు
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా మే 4 వ తేదీ నుంచి మరో రెండువారాల పాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రెండో విడత...
కరోనా నివారణ చర్యలపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
రాష్ట్రంలో కరోనా నివారణ చర్యలు, లాక్డౌన్ అమలు, క్వారంటైన్ కేంద్రాల్లో ఏర్పాట్లు తదితర అంశాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మే 1, శుక్రవారం నాడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో...
కోవిడ్-19 నేపథ్యంలో ఆన్లైన్ మోసాలపై గూగుల్ సూచనలు
ఇటీవల కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ఆన్లైన్ మోసాలలో గణనీయమైన పెరుగుదలను గుర్తించినట్టుగా గూగుల్ ఇండియా ప్రకటించింది. ఈ మోసాలను గుర్తించడం మరియు నివారించడంలో సహాయపడటానికి గూగుల్ పలు సూచనలను అందిస్తుంది....
కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన పలువురు ప్రముఖులు
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత...
కేంద్రమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం, లాక్డౌన్ పై కీలక చర్చ
కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు మే 3వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా నియంత్రణ చర్యలు, లాక్డౌన్ పొడిగింపు, భవిష్యత్ కార్యాచరణపై...
ఆ రాష్ట్రంలో 10వేలు దాటిన కరోనా కేసులు, 459 మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతుంది. మహారాష్ట్రలో గురువారం ఒక్కరోజే కొత్తగా 583 పాజిటివ్...
ఏపీలో 1463 కి చేరినా కరోనా పాజిటివ్ కేసులు, కొత్తగా 60 మందికి నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. మే 1, శుక్రవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1463 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో...
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, ఆ రెండు రాష్ట్రాలకు ప్రజలు వెళ్లకుండా నిషేధం
తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులనుంచి కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కరోనా నియంత్రణ కోసం లాక్డౌన్ ను పూర్తీ స్థాయిలో అమలు చేయడంతో పాటుగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం...
మే 5 న తెలంగాణ కేబినెట్ కీలక భేటీ, లాక్డౌన్ పై నిర్ణయం?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మే 5, మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ కీలక సమావేశం జరుగనుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు,...
తెలంగాణలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ జిల్లాల జాబితా…
కరోనా కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ గడువు మే 3వ తేదీతో ముగియనుండడంతో కరోనా వ్యాప్తి పై చేపట్టాల్సిన చర్యల గురించి అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర...











































