కరోనా ఎఫెక్ట్: ఏపీలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్స్ జిల్లాల జాబితా ఇదే …
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ లాక్డౌన్ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండడంతో...
హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన కేంద్ర బృందం
కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు గత ఐదు రోజులుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి విభాగం అదనపు...
కరోనా నేపథ్యంలో త్వరలో ఏపీలో కేంద్ర బృందం పర్యటన?
ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని, నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ్ బెంగాల్, హైదరాబాద్, అహ్మదాబాద్, సూరత్, చెన్నై నగరాలకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్...
తెలంగాణలో కరోనా నివారణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు ఐదు రోజులు నుంచి కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి...
అమెరికాలో 2000 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్?
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా దేశవ్యాప్తంగా పలు జైళ్లలో ఉన్న చాలా మంది ఖైదీలు కరోనా బారినపడుతున్నారు. ఇప్పటివరకు కరోనా లక్షణాలున్న 2700 మంది...
“ఏకాగ్రత” అలవాటు చేసే పురాతన పద్ధతులపై విశ్లేషణ
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి...
ఎంసెట్, ఐసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు
తెలంగాణ రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వ హించాల్సిన అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షల దరఖాస్తుల స్వీకరణ గడువును మే 15వ తేదీవరకు పొడిగిస్తునట్టు రాష్ట్ర ఉన్నత...
వలస కార్మికుల తరలింపుకు కేంద్రమే రైళ్లు నడపాలి – తలసాని
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ అమలులో సడలింపులు జారీచేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదని పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఏప్రిల్ 30, గురువారం నాడు బన్సీలాల్...
కరోనా నేపథ్యంలో ప్రతి పేద కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి – ఉత్తమ్ డిమాండ్
రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు, రైతు సమస్యలు, పలు ఇతర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ విపక్ష నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్తో...
హైదరాబాద్ నిమ్స్ లో మే 1 నుంచి టెలీ-కన్సల్టెన్సీ సౌకర్యం
హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో మే 1 వ తేది నుండి వైద్య సంబంధ అత్యవసర పరిస్థితులకు టెలి-కన్సల్టేషన్ సదుపాయాన్ని అందించనున్నారు. ముఖ్యంగా వైద్య అవసరాల...











































