హైదరాబాద్ పరిధిలో అభివృద్ధి పనులు పరిశీలించిన మంత్రి తలసాని
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లై ఓవర్ లు, స్కైవేలు, బిటి రోడ్లు, వీడీసీసీ రోడ్ల నిర్మాణం వంటి అనేక అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని పశుసంవర్ధక,...
దేవుని సహాయంపై డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
కోర్టులకు వేసవి సెలవులు రద్దు చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మార్చ్ 24 నుంచి ఏప్రిల్ 14 వరకు మొదటి విడత, అనంతరం మే 3 వ తేదీవరకు రెండవ విడత లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే....
కొత్త విద్యా సంవత్సరం ఆగష్టు 1 నుంచి మొదలు?
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వ తేదీవరకు లాక్డౌన్ విధించడంతో 2019–20 విద్యా సంవత్సరంలో జరగాల్సిన పరీక్షలు, పలు విద్యారంగ కార్యక్రమాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుడిగా కే.లక్ష్మణ్ స్థానంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను బీజేపీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28, బుధవారం నాడు...
11 రకాలుగా మారిన కరోనా వైరస్…ఏ2ఏ రకంతో ఎక్కువ ప్రమాదం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా భారత శాస్త్రవేత్తల చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ పదకొండు కొత్త రకాలుగా రూపాంతరం చెందిందని వెల్లడైంది....
ఏపీలో మరో 73 కరోనా కేసులు నమోదు, మొత్తం సంఖ్య 1332
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1300 దాటింది. ఏప్రిల్ 29, బుధవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1332 కు చేరినట్టు...
బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూశారు. ఆయన వయసు 53 సంవత్సరాలు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అరుదైన కాన్సర్ తో బాధపడ్డారు. పెద్దపేగు సంబంధిత వ్యాధితో ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో...
రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా మారుతున్నతెలంగాణ – సీఎం కేసీఆర్
యాసంగి పంటల కొనుగోలు, వానాకాలం సాగు ఏర్పాట్లు, ఎరువుల లభ్యత, గోదాములు-రైతు వేదికల నిర్మాణం, పంటలకు మద్దతు ధర రాబట్టే విధానం, పౌర సరఫరాల సంస్థ కార్యకలాపాలను విస్తరించడం, రైతుబంధు సమతిలను క్రియాశీలం...
దేశంలో 31వేలు దాటినా కరోనా కేసులు, 1000 కి పైగా మరణాలు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఏప్రిల్ 29, బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 31,332...











































