కరోనా: దేశంలో తొలి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. హైదరాబాద్...
కరోనాపై పోరుకు తమిళ స్టార్ హీరో విజయ్ భారీ విరాళం
ప్రముఖ సినీనటుడు, తమిళ స్టార్ విజయ్ కరోనాపై పోరుకు రూ.1.30 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వంతో పాటుగా వివిధ రాష్ట్రాల సీఎంల రిలీఫ్ ఫండ్లకు అందిస్తున్నట్టు ప్రకటించారు....
అర్నాబ్ గోస్వామి దంపతులపై దాడి
ప్రముఖ జర్నలిస్టు, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి దంపతులపై ఏప్రిల్ 22, బుధవారం అర్ధరాత్రి దాడి జరిగింది. స్టూడియో నుంచి విధులు ముగించుకుని తన సతీమణితో కలిసి కారులో ఇంటికి వెళ్తున్న...
ఏపీలో కొత్తగా 80 మందికి కరోనా నిర్ధారణ, 893 కి చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి క్రమంగా వ్యాప్తి చెందుతుంది. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో 80 మందికి...
రంజాన్ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోండి – చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 813కు పెరిగింది. రోజురోజుకి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంజాన్ మాసంలో ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలకు టీడీపీ పార్టీ...
కరోనా పరీక్షలపై రాష్ట్రాలకు ఐసీఎంఆర్ కీలక సూచనలు
కరోనా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్రప్రభుత్వాలు నిర్వహించదలిచిన కరోనా ర్యాపిడ్ టెస్టులను రెండు రోజులపాటు నిలిపివేయాలని అన్ని రాష్ట్రాలకు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసిన...
లాక్డౌన్, కంటైన్మెంట్ నిబంధనలు పాటిస్తే ఖచ్చితంగా ఫలితం – సీఎం కేసీఆర్
కరోనా వైరస్ నియంత్రణ, లాక్డౌన్ అమలు అంశాలపై ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఏప్రిల్ 22, బుధవారం రాత్రి 11.30 గంటల వరకు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ...
దేశంలో 21,000 దాటిన కరోనా కేసులు, 681 మరణాలు నమోదు
భారత్ లో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. దీంతో పలు రాష్ట్రాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ పోతూనే ఉంది. ఏప్రిల్ 23, గురువారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య...
ఏప్రిల్ 27 న సీఎంలతో పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్
దేశంలో ఏప్రిల్ 22, బుధవారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,471 కి చేరిందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ను పూర్తీ స్థాయిలో అమలు...
వైద్యులపై దాడి చేస్తే ఏడేళ్ల వరకు జైలు, రూ.5 లక్షల వరకు జరిమానా
కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా నియంత్రణ చర్యలు, ఆర్ధిక...













































