తెలంగాణలో 404, ఏపీలో 329కు చేరిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య
తెలుగు రాష్ట్రాలలో కోవిడ్-19(కరోనా వైరస్) రోజురోజుకి మరింత ప్రభావం చూపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఒక్కరోజే 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ...
కరోనా నేపథ్యంలో ప్రజలకు సూపర్ స్టార్ మహేష్ బాబు సూచన
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. భారత్ లో ఇప్పటికే 4421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 117 మంది...
కరోనా వైరస్ వ్యాప్తిపై అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశం
ఖమ్మం జిల్లాలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు అవ్వడంతో తదుపరిగా తీసుకోవాల్సిన చర్యలపై ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఖమ్మం కలెక్టరేట్ ప్రజ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పోలీసు...
కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ
భారత్ లో కోవిడ్-19 (కరోనా వైరస్) రోజురోజుకి మరింతగా ప్రభావం చూపుతుంది. దేశంలో ఇప్పటికే 4421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 114 మంది మరణించారు. ఈ నేపథ్యంలో...
వైద్య ఆరోగ్య సిబ్బందికి తగిన రక్షణ, భరోసా ఇవ్వాలి – పవన్ కళ్యాణ్
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యవంతమైన సమాజం కోసం వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా...
కరోనా వ్యాప్తి నేపథ్యంలో “వాట్సప్” కీలక నిర్ణయం
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్-19 (కరోనా వైరస్) తీవ్ర ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. దేశంలో ఇప్పటికే 4421 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, ఈ వైరస్ వలన 114 మంది...
కరోనాపై పోరు: తెలంగాణ సీఎం సహాయనిధికి భారీ విరాళాలు
తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 6, సోమవారం నాటికీ 364 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 45 మంది ఈ వైరస్ లక్షణాల నుంచి కోలుకోగా, ప్రస్తుతం 308 మందిచికిత్స పొందుతునట్టు రాష్ట్ర...
ఏపీలో 304 కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. ఏప్రిల్ 7, మంగళవారం నాడు ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్...
ఆరోగ్యశ్రీ పరిధిలోకి కరోనా…ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి క్రమంగా పెరుగుతుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 304కి చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో...
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు ఐసీయూలో చికిత్స
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలను కోవిడ్-19 (కరోనా వైరస్) వణికిస్తుంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాల అగ్ర నాయకులు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్...










































