కరోనా వైరస్ నియంత్రణ పై మంత్రి కేటీఆర్ స్పందన
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడి కోసం తీసుకోవాల్సిన...
తెలంగాణలో 24 గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దాం – సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ -19(కరోనా వైరస్) ప్రభావం రోజు రోజుకి పెరుగుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా మార్చ్...
జనతా కర్ఫ్యూ: హైదరాబాద్ మెట్రో సేవలు బంద్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది. జనతా కర్ఫ్యూ లో భాగంగా మార్చ్ 22, ఆదివారం నాడు మెట్రో రైలు సేవలు...
జనతా కర్ఫ్యూ: ఏపీలో ఆదివారం నాడు ఆర్టీసీ బస్సుల నిలిపివేత
దేశంలో కోవిడ్-19(కరోనా వైరస్) విజృంభిస్తుండడంతో బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం దేశవ్యాప్తంగా 271 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలో 20...
రబ్బర్ బ్యాండ్ లతో అందమైన బ్రేస్ లెట్స్ తయారీ చేసే విధానం
‘కూల్ కిడ్స్’ ఛానెల్లో కొత్త కొత్త అలంకరణ వస్తువులు, నైల్ ఆర్ట్, బొమ్మలు మనకు మనమే ఇంట్లో ఎలా తయారుచేసుకోవచ్చో తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రంగు రంగుల రబ్బర్ బ్యాండ్ లను క్రమపద్ధతిలో...
కరోనా ఎఫెక్ట్: మాస్కులు ఎవరు వాడాలి? ఎలా వాడాలి?
దేశంలో ప్రస్తుతం కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనకు గురవుతూ పలురకాల మాస్కులు వాడకంపై దృష్టి సారించారు. అయితే ప్రజలందరూ మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖ...
పార్లమెంట్ పై కరోనా వైరస్ ప్రభావం?
ప్రపంచవ్యాప్తంగా పలుదేశాలను వణికిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావం భారత్ లో కూడా క్రమ క్రమంగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటి వరకు ఇరవై రెండు రాష్ట్రాల్లో 258 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ...
ఇటలీలో తీవ్రస్థాయిలో కరోనా ప్రభావం, ఒక్కరోజే 627 మంది మృతి
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటలీ దేశంపై కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని మరింతగా చూపిస్తుంది. ఇటలీలో రోజురోజుకీ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మార్చ్...
వైట్ హౌస్ లో తొలి కరోనా వైరస్ కేసు నమోదు
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) రోజు రోజుకి విజృంభిస్తూ, తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. అగ్రరాజ్యం అమెరికాలో కూడా కరోనా బాధితుల సంఖ్య 18,860 కు చేరుకుంది. కాగా అమెరికాలో ఇప్పటివరకు ఈ వైరస్ వలన...
కరోనా ల్యాబ్ గా సీసీఎంబీ, ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ సూచన
హైదరాబాద్ లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ)ని కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ల్యాబ్ గా ఉపయోగించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర...












































