ప్రధాని మోదీ సూచన మేరకు జనతా కర్ఫ్యూ పాటిద్దాం – పవన్ కళ్యాణ్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19 (కరోనా వైరస్) తీవ్ర ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. మార్చ్ 20, శుక్రవారం నాటికి...
రేపు కరీంనగర్లో సీఎం కేసీఆర్ పర్యటన, కరోనాపై సమీక్ష
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలను స్వయంగా పర్యవేక్షించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్చ్ 21, శనివారం నాడు కరీనంగర్ పట్టణంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు...
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి ఎస్ఈసీ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అనుమతిస్తూ మార్చ్ 20, శుక్రవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇళ్ల పట్టాల...
తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు వాయిదావేయాలని హైకోర్టు ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మార్చ్ 21న జరగాల్సిన పరీక్ష...
మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్ రాజీనామా
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం చివరి దశకు చేరుకుంది. ముందుగా పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో మార్చ్ 20, శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు ముఖ్యమంత్రి కమల్ నాథ్...
కరోనా నియంత్రణకై నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 19, గురువారం నాటికి కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసుల సంఖ్య 16 కు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం...
మార్చ్ 22న జనతా కర్ఫ్యూ – ప్రధాని మోదీ
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకీ క్రమంగా విజృంభిస్తుంది. ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి 190 పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో మార్చి 19, గురువారం...
కరోనా వైరస్ నివారణకై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై మార్చ్ 19, గురువారం నాడు ప్రగతి భవన్ లో నిర్వహించిన అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్...
‘నిర్భయ’ దోషులకు ఉరి శిక్ష అమలు
2012లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన ముఖేష్ సింగ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్ (31)...
నిర్భయ దోషులకు రేపే ఉరి శిక్ష అమలు
2012లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులకు మార్చ్ 20, శుక్రవారం ఉదయం 5:30 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాలని ఢిల్లీలోని పాటియాలా హౌస్...












































