మూడో టీ20లో శ్రీలంకపై భారత్ విజయం, 2-0 సిరీస్ కైవసం
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన మూడు టీ20ల సిరీస్ ను 2-0తో భారత్ కైవసం చేసుకుంది. జనవరి 10, శుక్రవారం నాడు పుణెలో శ్రీలంకతో జరిగిన మూడో టీ20లో భారత్ జట్టు 78...
ఖాజా టోల్ప్లాజా వద్ద నారాలోకేష్ అరెస్ట్
గుంటూరు జిల్లాలోని ఖాజా టోల్ప్లాజా వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ తో పాటుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావును...
రాజధాని తరలింపుపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్రప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం రాజధాని...
ముగిసిన హైపవర్ కమిటీ భేటీ, 13న మరోసారి భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై జీఎన్ రావు కమిటీ మరియు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూపు (బీసీజీ) ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి రాష్ట్రప్రభుత్వం హైపవర్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని అంశంపై చర్చించడానికి...
ఏలూరు, రాజమహేంద్రవరంలో చంద్రబాబు బస్సు యాత్ర
రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు, నిరసన దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. రైతులకు మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి బస్సు యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. టీడీపీ...
సినిమాల్లో ఉద్భోధక, ఉత్ప్రేరక పాత్రలంటే ఏంటి? – శ్రీ పరుచూరి గోపాలకృష్ణ
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి...
జేఎన్యూలో దాడి ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో జనవరి 5, ఆదివారం రాత్రి ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు వసతి గృహాల్లోకి చొచ్చుకెళ్లి విద్యార్థులపై దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఈ దాడిలో...
కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తో మంత్రి కేటీఆర్ భేటీ
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జనవరి 10, శుక్రవారం ఉదయం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి...
రాజధాని ప్రాంతంలో ఉద్రిక్తత, పాదయాత్రకు అనుమతిలేదన్న పోలీసులు
రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ ఆప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు, నిరసన దీక్షలు 24వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు రాజధాని గ్రామాల నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు రైతులు...
సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం వైఎస్ జగన్
అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 10, శుక్రవారం నాడు హైదరాబాద్లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు అయ్యారు. సీబీఐ కోర్టులో ప్రస్తుతం అక్రమాస్తుల కేసు విచారణ...













































