జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు, రెండు విడతల్లో నిర్వహణ
2020-21 సంవత్సరానికిగానూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రెండు దశల్లో నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. పార్లమెంటరీ వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫార్సుల మేరకు జనవరి 31 నుంచి ఏప్రిల్ 3...
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ
టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ జనవరి 9, గురువారం నాడు తెలంగాణ భవన్లో మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జ్లతో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల...
మంత్రి కేటీఆర్ తో సమావేశమైన న్యూజిలాండ్ మహిళా ఎంపీ
న్యూజిలాండ్ దేశ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేస్తాం- పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
మంత్రి కేటీఆర్ ను కలిసిన న్యూజిలాండ్ ఏత్నిక్ అపైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక...
విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు
భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ ను కొనసాగిస్తూ తన పేరుపై మరో అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు. టీ20 క్రికెట్ లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన కెప్టెన్గా...
ఫిబ్రవరి నుంచి ఇంటివద్దకే పెన్షన్లు – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 8, బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి నెల నుంచి అన్ని...
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై జనసేన కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అధికార టిఆర్ఎస్ పార్టీతో పాటుగా కాంగ్రెస్, బీజేపీ, టిజెఎస్ ఇతర పార్టీలు ఎన్నికల్లో గెలుపుకు ప్రణాళికలు రచిస్తూ, నామినేషన్ ప్రక్రియకు సిద్ధమయ్యాయి....
సీఎం వైఎస్ జగన్ తో డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో జనవరి 8, బుధవారం నాడు డీజీపీ గౌతమ్ సవాంగ్ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్...
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జనవరి 8, బుధవారం నాడు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేసి, మార్చి...
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
ఇరాక్ లోని రెండు అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది. అమెరికా సైనిక వర్గాలు ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానిని హతమార్చిన నేపథ్యంలోనే ఇరాన్ ఈ ప్రతీకారదాడులకు దిగినట్టుగా తెలుస్తుంది....
టెహ్రాన్లో ఘోర విమాన ప్రమాదం, 170 మందికి పైగా మృతి
ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జనవరి 6, బుధవారం నాడు ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 170 మంది ప్రయాణికులు, సిబ్బందితో కూడిన ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్కి చెందిన బోయింగ్ 737 విమానం కూలిపోయింది....













































