టీవీ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త, 130కే 200 చానెళ్లు
దేశంలో కేబుల్ కనెక్షన్ ద్వారా టీవీ చూసే వారికి ట్రాయ్ శుభవార్త చెప్పింది. కేబుల్ ధరలపై మార్పులు తీసుకోస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2019 నుంచి అమల్లోకి తీసుకొచ్చిన న్యూ టారీఫ్ ఆర్డర్...
నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్ జనవరి 1, బుధవారం నాడు ప్రారంభమైంది....
గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జనవరి 1, బుధవారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ దంపతులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం...
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో దశాబ్దపు వన్డే, టీ20 జట్ల కెప్టెన్ గా ధోనీ
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఈ దశాబ్దపు వన్డే, టీ20, టెస్టు జట్లను ప్రకటించింది. వన్డే, టీ20 జట్లకు భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కెప్టెన్గా ఎంపిక చేయగా, టెస్ట్ సారధిగా మాత్రం...
జనవరి 3నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు-సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాడు సచివాలయంలో స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పథకాలపై అధికారులకు...
ఏపీ రాజ్భవన్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పలువురు చిన్నారులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా గవర్నర్ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు....
త్వరలో టీపీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటున్నా- ఉత్తమ్కుమార్ రెడ్డి
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. మరికొద్దీ రోజుల్లో టీపీసీసీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు డిసెంబర్ 31, మంగళవారం నాడు హుజూర్నగర్...
నూతన సంవత్సరం, సంక్రాంతి వేడుకలకు దూరం: పవన్ కళ్యాణ్
రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా డిసెంబర్ 31, మంగళవారం నాడు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రైతులు, కూలీలు,...
ఎర్రబాలెంలో రైతుల దీక్షలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు
మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత గ్రామాల రైతులు గత 15 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. కొత్త సంవత్సరం వేడుకలకు సైతం...
పెరిగిన రైల్వే ఛార్జీలు
గత కొన్ని రోజులుగా రైల్వే ఛార్జీలు పెంచబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రయాణికుల ఛార్జీలు పెంచుతూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. రైల్వేల ఆదాయంలో ఇటీవల గణనీయంగా మార్పులు...













































