వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించిన ఏపీ సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరి 3, శుక్రవారం నాడు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో 'వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టు' ను ప్రారంభించారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలో...
తెలంగాణలో జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు
తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలకు, జూనియర్ కాలేజీలకు జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించారు. తిరిగి జనవరి 17న పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. మిషనరీ పాఠశాలలకు ఈ సెలవులు వర్తించవని తెలిపారు....
బాగ్దాద్ విమానాశ్రయంపై రాకెట్ దాడి
ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలతోనే చేశామన్న అమెరికా రక్షణ విభాగం
ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై జనవరి 3, శుక్రవారం తెల్లవారుజామున రాకెట్ దాడి జరిగింది. ఈ దాడిలో ఇరాన్ సైనిక...
నైతిక విలువలు పెంపొందించేలా విద్యావిధానం – సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జనవరి 2, గురువారం నాడు ప్రగతిభవన్ లో మాజీ డిజిపి హెచ్.జె.దొర తన ఆటోబయోగ్రఫీగా రాసిన ‘జర్నీ థ్రూ టర్బులెంట్ టైమ్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. మాజీ డీజీపీ...
400 పరుగులు చేసే సత్తా ఆ ముగ్గురికే – బ్రియాన్ లారా
వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత్ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఐసీసీ నిర్వహించే...
రాజధాని అమరావతి గ్రామాల్లో రేపటినుంచి సకలజనుల సమ్మె
మూడురాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత గ్రామాల రైతులు గత 16 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులుగా దీక్షలు, ఆందోళనలు...
జనవరి 4న టిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం
తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ విస్తృతస్థాయి సమావేశం జనవరి 4వ తేదీన జరగనుంది. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు అధ్యక్షత వహించే ఈ సమావేశం, పార్టీ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ...
గవర్నర్ తో సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనవరి 2, గురువారం నాడు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. తన సతీమణి వైఎస్ భారతితో కలిసి రాజ్భవన్కు వెళ్లిన...
అవినీతి నిరోధకశాఖ పనితీరుపై సీఎం జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జనవరి 2, గురువారం నాడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పనితీరుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం సందర్భంగా...
‘మా’లో మరో వివాదం, రాజశేఖర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి
తెలుగు ఇండస్ట్రీలోని పలువురు పెద్దల సమక్షంలో జనవరి 2, గురువారం నాడు పార్క్ హయత్ హోటల్లో 'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)' 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 'మా'లో అభిప్రాయబేధాలు...













































