తెలంగాణ లోకాయుక్త, ఉపలోకాయుక్తను నియమించిన ప్రభుత్వం
తెలంగాణ లోకాయుక్తను, ఉపలోకాయుక్తను ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని కమిటీ డిసెంబర్ 19, గురువారం నాడు ప్రగతి భవన్ లో సమావేశమై లోకాయుక్త, ఉపలోకాయుక్త పేర్లను నిర్ణయించింది. లోకాయుక్తగా...
హైదరాబాద్ లో స్లిప్ రోడ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కే.తారకరామారావు డిసెంబర్ 19, గురువారం నాడు ప్రగతి భవన్ లో హైదరాబాద్ నగరంలో స్లిప్ రోడ్ల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. నగరంలో ట్రాఫిక్...
ఐపీఎల్-2020 వేలంలో 8 జట్లు కొనుగోలు చేసిన ఆటగాళ్లు వీళ్ళే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం డిసెంబర్ 19, గురువారం నాడు కోల్కతాలో జరిగింది. 332 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఇక ఎనిమిది ఫ్రాంచైజీలు కలిపి గరిష్టంగా 73...
సినిమాల్లో ప్రధాన పాత్రలు ఒకటికి మించి ఉంటే? – శ్రీ పరుచూరి గోపాల కృష్ణ
తెలుగు సినిమా పరిశ్రమలో 350 సినిమాలకు పైగా మాటలు రాసి పరుచూరి బ్రదర్స్ గా ప్రాచుర్యం పొందిన వారిలో ఒకరైన శ్రీ పరుచూరి గోపాల కృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని...
ఐపీఎల్ -2020 వేలం అప్డేట్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం డిసెంబర్ 19, గురువారం నాడు మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్కతాలో ప్రారంభమైంది. 332 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఇక వీరిలో 134...
ఆంధ్రప్రదేశ్ లో 11,158 రైతు భరోసా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెంపొందించి, రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా మూడు దశల్లో మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. డిసెంబర్ 18, బుధవారం నాడు...
తెలంగాణలో రాష్ట్ర వన్యప్రాణి మండలి ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో వన్య ప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర వన్యప్రాణి మండలిని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మండలికి సీఎం కేసీఆర్ ఛైర్మన్గా, రాష్ట్ర అటవీ,...
డోనాల్డ్ ట్రంప్ కు షాక్, అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ డెమోక్రటిక్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ను పదవి నుంచి తొలగించేందుకు డిసెంబర్ 18,...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు వ్యక్తిగత భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యక్తిగత భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ పోలీసుల్లోని ప్రత్యేక కమాండో దళం అక్టోపస్ను సీఎం వైఎస్ జగన్ భద్రతలో భాగం చేస్తూ నిర్ణయం తీసుకుంది....
టీడీపీ నాయకుడు దేవినేని ఉమ అరెస్ట్
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావును గురువారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...












































