ఐపీఎల్ -2020 వేలం అప్డేట్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 సీజన్ వేలం డిసెంబర్ 19, గురువారం నాడు మధ్యాహ్నం 3:30 గంటలకు కోల్కతాలో ప్రారంభమైంది. 332 మంది ఆటగాళ్లు వేలంలో ఉన్నారు. ఇక వీరిలో 134...
ఆంధ్రప్రదేశ్ లో 11,158 రైతు భరోసా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెంపొందించి, రైతులకు ఆదాయం పెంచడమే లక్ష్యంగా మూడు దశల్లో మొత్తం 11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. డిసెంబర్ 18, బుధవారం నాడు...
తెలంగాణలో రాష్ట్ర వన్యప్రాణి మండలి ఏర్పాటు
తెలంగాణ రాష్ట్రంలో వన్య ప్రాణుల సంరక్షణ కోసం రాష్ట్ర వన్యప్రాణి మండలిని ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మండలికి సీఎం కేసీఆర్ ఛైర్మన్గా, రాష్ట్ర అటవీ,...
డోనాల్డ్ ట్రంప్ కు షాక్, అభిశంసనకు ప్రతినిధుల సభ ఆమోదం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ డెమోక్రటిక్ పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. డొనాల్డ్ ట్రంప్ను పదవి నుంచి తొలగించేందుకు డిసెంబర్ 18,...
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు వ్యక్తిగత భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వ్యక్తిగత భద్రత పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ పోలీసుల్లోని ప్రత్యేక కమాండో దళం అక్టోపస్ను సీఎం వైఎస్ జగన్ భద్రతలో భాగం చేస్తూ నిర్ణయం తీసుకుంది....
టీడీపీ నాయకుడు దేవినేని ఉమ అరెస్ట్
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావును గురువారం నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...
రాజధాని అమరావతి గ్రామాల్లో 144 సెక్షన్ అమలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలోని అన్ని గ్రామాల్లో సెక్షన్ 144, 34 పోలీసు చట్టం అమల్లో ఉందని తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాజధాని ప్రాంతంలోని రైతులు వారి ఆందోళనలు శాంతియుత పద్ధతిలో...
రోహిత్, రాహుల్ శతకాలు, కుల్దీప్ హ్యాట్రిక్- భారత్ ఘనవిజయం
భారత్-వెస్టిండీస్ మధ్య విశాఖలో డిసెంబర్ 18, బుధవారం నాడు జరిగిన రెండో వన్డే మ్యాచ్లో భారత్ జట్టు 107 పరుగులతో ఘన విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్...
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుల ప్రకటన, తెలుగులో ‘శప్తభూమి’ నవలకు అవార్డు
కేంద్ర సాహిత్య అకాడమీ-2019 సంవత్సరానికి గానూ అవార్డులను ప్రకటించింది. సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన డిసెంబర్ 18, బుధవారం నాడు సమావేశమైన అవార్డుల కమిటీ 23 భాషలకు సంబంధించిన రచయితలను...
అనంతపురం జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పర్యటన
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ పటిష్టతపై నేతలకు దిశా నిర్దేశం చేస్తూ చంద్రబాబు వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే....










































