రాజధాని అమరావతి ప్రాంతంలో కొనసాగుతున్న ఆందోళనలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి ప్రాంతంలో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం నాడు రాజధానిపై జీఎన్రావు కమిటీ తమ...
తెలంగాణ వందశాతం సెక్యులర్ రాష్ట్రమే
తెలంగాణ రాష్ట్రం వందకు వందశాతం సెక్యులర్ రాష్ట్రమేనని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో డిసెంబర్ 20, శుక్రవారం సాయంత్రం ఎల్బి స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ...
ఏపీలో మూడు రాజధానులు, 25 జిల్లాలు?
విశాఖపట్నంలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 జిల్లాలు...
త్వరలో భవన నిర్మాణ అనుమతుల కోసం వేగవంతమైన విధానం – మంత్రి కేటీఆర్
పౌరుల సౌకర్యం, సంతోషమే లక్ష్యంగా నూతన పురపాలక చట్టం అమలు
దశాబ్దాలుగా టౌన్ ప్లానింగ్ సిబ్బంది పనితీరుపై ఉన్న అనుమానాలు తొలగించేలా నూతన భవన నిర్మాణ అనుమతుల విధానం
టీఎస్ ఐపాస్...
కొత్త సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసేందుకు త్వరలో సీఏసీ ఏర్పాటు
ప్రస్తుతమున్న ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కాలపరిమితి మరికొన్ని రోజుల్లో ముగియనుండటంతో, కొత్త సెలెక్షన్ కమిటీని ఎంపిక చేసేందుకు క్రికెట్ సలహా సంఘాన్ని (సీఏసీ) త్వరలోనే ఏర్పాటు చేస్తామని భారత...
చైర్మన్ పదవినుంచి తప్పుకోనున్న ఆనంద్ మహీంద్రా
మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎంఅండ్ఎం) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ఆ పదవి నుంచి త్వరలో తప్పుకోబోతున్నారు. ఈ మేరకు డిసెంబర్ 20, శుక్రవారం నాడు మహీంద్రా గ్రూప్ ఒక ప్రకటన...
రాజధానిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ కు నివేదిక అందజేసిన జీఎన్ రావు కమిటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో డిసెంబర్ 20, శుక్రవారం నాడు జీఎన్ రావు కమిటీ సమావేశమైంది. రాజధాని సహా రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై ఈ నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో...
ఉన్నావ్ కేసులో కుల్దీప్ సెంగార్కు యావజ్జీవ కారాగార శిక్ష
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్ అత్యాచార ఘటనలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ సెంగార్ను దోషిగా నిర్ధారిస్తూ ఢిల్లీలోని తీస్హజారీ కోర్టు సంచలనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో...
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం డిసెంబర్ 20, శుక్రవారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి వాయుసేన విమానంలో హైదరాబాద్లోని హకీంపేట ఎయిర్ స్టేషన్ కు చేరుకున్న రాష్ట్రపతికి...
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ‘మీ సేవ’ కేంద్రాలు బంద్
ఆంధ్రప్రదేశ్ లో డిసెంబర్ 20, శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా 'మీ-సేవ' సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం మీ-సేవలను గ్రామ సచివాలయ వ్యవస్థ పరిధిలోకి తీసుకురావడంతో మీ-సేవ కేంద్రాలు నిర్వహించే వారి ఉపాధి దెబ్బతినే...












































