‘అదృష్టవంతులంటే ఎవరు? – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘అదృష్టవంతులంటే ఎవరు?’ అనే అంశంపై మాట్లాడారు. సమాజంలో చాలామంది వారికీ వారే దురదృష్టవంతులుగా భావిస్తూ సంతోషానికి దూరంగా బతుకుతుంటారని...
రాజధానిపై స్పష్టత కోసమే కమిటీ – బొత్స సత్యనారాయణ
శాసనసభా వ్యవహారాలు, రాజధాని అమరావతిపై కమిటీ, విశాఖ మెట్రో, మున్సిపల్ ఎన్నికలు వంటి పలు అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాజధానిపై స్పష్టత కోసమే...
మెదడుకు పదును పెట్టడం ఎలా? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘మెదడుకు పదును పెట్టడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. మెదడుకు ఎంత పనిచెపితే అంత పదునుగా తయారవుతుందని, ముఖ్యంగా కొంతమంది పిల్లల్లో...
‘భారత్ బచావో’ ర్యాలీలో కేంద్రప్రభుత్వంపై విరుచుకుపడ్డ కాంగ్రెస్ నేతలు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 14, శనివారం నాడు 'భారత్ బచావో' ర్యాలీ చేపట్టింది. ఢిల్లీలోని రాంలీలా మైదానంలో జరిగిన ఈ బహిరంగ సభకు కాంగ్రెస్...
జనసేనకు రాజు రవితేజ్ గుడ్బై
జనసేన పార్టీ ఆవిర్భావంలో కీలకపాత్ర పోషించిన రాజు రవితేజ్ డిసెంబర్ 13, శుక్రవారం నాడు పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడుగా ఉన్న రాజు రవితేజ్ పార్టీకీ...
ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్
మరికొద్ది నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి అధికారం చేజిక్కించుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమ్...
కడప స్టీల్ ప్లాంట్ కోసం 3,148 ఎకరాల భూమి అప్పగింత
కడప జిల్లాలో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి – పెద్దనందులూరు గ్రామాల పరిధిలో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్...
జనవరి 2 నుంచి 11 వరకు రెండో దశ పల్లె ప్రగతి – ఎర్రబెల్లి దయాకర్ రావు
గ్రామాలలో చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం- పల్లె ప్రగతి పురోగతిపై ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. ఆ కార్యక్రమానికి కొనసాగింపుగా జనవరిలో పది రోజుల...
ఆయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం
గతంలో విజయవాడ ప్రాంతంలోని ఓ వసతిగృహంలో బీఫార్మసీ విద్యార్థిని సయ్యద్ ఆయేషా మీరా దారుణ హత్యకు గురవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే హత్య జరిగిన పలు పరిణామాల అనంతరం...
గాయపడ్డ భువనేశ్వర్ స్థానంలో శార్దూల్కు పిలుపు
భారత్-వెస్టిండీస్ మధ్య డిసెంబర్ 14,18, 22 తేదీలలో మూడు వన్డే ఇంటర్నేషనల్స్ (వన్డేలు) మ్యాచ్లు జరగనున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పై టీ20 సిరీస్ కైవసం చేసుకొని వన్డే సిరీస్ కు సిద్దమవుతున్న...










































