శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో ‘మెదడుకు పదును పెట్టడం ఎలా?’ అనే అంశం గురించి వివరించారు. మెదడుకు ఎంత పనిచెపితే అంత పదునుగా తయారవుతుందని, ముఖ్యంగా కొంతమంది పిల్లల్లో మెదడు నుంచి ప్రతిస్పందనలు నెమ్మదిగా వస్తుంటాయని, ఆ సమస్యను ఎలా అధిగమించాలో తెలియజేశారు. వేగంగా స్పందించేందుకు పాటించాల్సిన విధానాలు, సాధారణ పద్దతిలో విషయాలను గుర్తించుకోవడం, చేస్తున్న పనిపై దృష్టిసారించడం వంటి అంశాలను వివరిస్తూ, మెదడుకు పదును పెట్టడం వలన కలిగే ప్రయోజనాలును ఈ వీడియోలో విశ్లేషించారు.
పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇
[subscribe]