కల్లుగీత వృత్తిదారులకు ఎక్స్ గ్రేషియో పంపిణీ
రాష్ట్ర అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో కల్లుగీత వృత్తిదారులకు ఎక్స్ గ్రేషియో పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలో ప్రారంభించారు. 10 కోట్ల 9 లక్షల 30 వేల...
ప్రోటోకాల్ ఓఎస్డీగా పీవీ సింధుకు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు (పీవీ సింధు) కు డిసెంబర్ 6, శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చింది. డిప్యూటీ కలెక్టర్గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని...
దిశ నిందితుల ఎన్కౌంటర్పై సుప్రీం కోర్టులో పిటిషన్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన యువ వైద్యురాలు దిశ హత్యకేసు నిందితుల ఎన్కౌంటర్పై ఈ రోజు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్ అనే న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిందితులపై ఎన్కౌంటర్ జరిపిన తెలంగాణ...
శ్రీమద్ భగవద్గీత
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత, వ్యాఖ్యాత శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పలు భారతీయ భాషల్లో 40,000 లకు పైగా పాటలు పాడి పేరు ప్రఖ్యాతలు గడించారు. ఆయన సుమధుర స్వరంతో...
జార్ఖండ్లో మొదలైన రెండో దశ పోలింగ్
జార్ఖండ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రెండోదశ పోలింగ్ కొనసాగుతోంది. రెండో విడతలో భాగంగా 20 అసెంబ్లీ స్థానాలలో డిసెంబర్ 7, శనివారం నాడు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ఉదయం 7 గంటలకు నుంచి...
కేంద్రీయ సైనిక బోర్డుకు రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్
సాయుధ దళాల పతాక దినోత్సవం(ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే) సందర్భంగా సైనిక కుటుంబాల సంక్షేమం కోసం కేంద్రీయ సైనిక బోర్డుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రూ. కోటి విరాళం ఇవ్వాలని నిర్ణయించారు....
టీడీపీకి బీద మస్తాన్రావు రాజీనామా
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి నాయకుల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటీవలే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్, ఆదినారాయణ రెడ్డి, సాదినేని యామిని శర్మతో పాటుగా పలువురు నాయకులు పార్టీకి రాజీనామా...
ఉన్నావ్ ఘటనలో బాధితురాలు మృతి
ఉన్నావ్ అత్యాచార ఘటనలో బాధితురాలు డిసెంబర్ 6, శుక్రవారం రాత్రి మృతి చెందింది. 90 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతూ రాత్రి 11.40 గంటల సమయంలో ఆమె తుదిశ్వాస విడిచినట్లు ఢిల్లీలోని...
చెలరేగిన విరాట్ కోహ్లీ, భారత్ ఘనవిజయం
భారత్-వెస్టిండీస్ మధ్య జరిగే మూడు టీ20ల సిరీస్ లో భాగంగా డిసెంబర్ 6, శుక్రవారం నాడు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ టీ20లో...
ఆర్టీసీ సమ్మె సమయంలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగాలు
తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 5 నుంచి తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు 52 రోజుల పాటు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే. సమ్మె సమయంలో మనోవేధనతో పలువురు ఉద్యోగులు ఆత్మహత్యా...










































