ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత, వ్యాఖ్యాత శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు పలు భారతీయ భాషల్లో 40,000 లకు పైగా పాటలు పాడి పేరు ప్రఖ్యాతలు గడించారు. ఆయన సుమధుర స్వరంతో శ్రీమద్ భగవద్గీతను తెలుగులో ఆలపించారు. హిందూ ఇతిహాసమైన మహాభారతంలో భగవద్గీత 700 సంస్కృతం పద్యాలతో కూడి ఉంది. పాండవ యువరాజు అర్జునుడు మరియు అతని రథసారకుడైన కృష్ణుడి మధ్య సంభాషణ యొక్క కథనాన్ని భగవద్గీతగా పిలుస్తారు. మ్యాంగో నెట్ వర్క్ కు చెందిన “భక్తి” ఛానెల్లో భగవద్గీతను 12 భాగాలుగా అందిస్తున్నారు.
[subscribe]